ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం ఆమనగల్లు మున్సిపాలిటీలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మున్సిపల�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రావిచేడ్ గ్రామానికి చెందిన కవితకి రూ. 16వేలు, ముద్విన్ గ్రామానికి చె�
‘పల్లె ప్రగతి’తో అభివృద్ధి పరుగులు ఆదర్శగ్రామం వైపు అడుగులు సీసీ రోడ్లు, వైకుంఠధామం నిర్మాణం ఇంటింటికీ ‘భగీరథ’ నీటి సరఫరా ప్రతిరోజూ పారిశుధ్య నిర్వహణ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు రోడ్డుకు ఇరువైపులా పచ్చన
మామిడి రైతులు సంఘాలుగా ఏర్పడాలి రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డీడీహెచ్ బాబు సంఘాల్లో మామిడి రైతులంతా సభ్యులుగా చేరాలి రంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి డాక్టర్ స�
31 రకాలతో కూడిన 23 వేల మొక్కలతో వనం చిట్టడవులను సృష్టించడమే ప్రధాన ఉద్దేశం ప్రతీ మండలంలో కొనసాగుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు జిల్లాలో 21 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఇప్పటి వరకు 5 మండలాల్�
మామిడి రైతులు సంఘాలుగా ఏర్పడాలి రాష్ట్ర ఉద్యానవన అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ డీడీహెచ్ బాబు సంఘాల్లో మామిడి రైతులంతా సభ్యులుగా చేరాలి రంగారెడ్డి జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి డాక్టర్ స�
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు ఆదర్శగ్రామం దిశగా అడుగులు సీసీ రోడ్లు, వైకుంఠధామం నిర్మాణం ఇంటింటికీ ‘భగీరథ’ నీటి సరఫరా చూడచక్కగా గ్రామ పల్లె ప్రకృతి వనం షాద్నగర్రూరల్, అక్టోబర్ 1 : గతంలో అనుబంధ గ్ర�
షాబాద్, అక్టోబర్ 1 : ఈ నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీవో అనురాధ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం నుంచి గ్రామాలకు బతుకమ్మ చీరలు
కొందుర్గు, అక్టోబర్ 1 : టీఆర్ఎస్ ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నదని ఎంపీపీ జంగయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మం
8 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు 31 రకాలతో కూడిన 23 వేల మొక్కలతో వనం చిట్టడవులను సృష్టించడమే ప్రధాన ఉద్దేశం ప్రతీ మండలంలో కొనసాగుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు జిల్లాలో 21 మండలాల్లో బృహత�
కొత్తూరు : రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ కథనం ప్రకారం.. కొత్తూరు, హెబీఎల్ రైల్వే స్టేషన్ల మధ్య
షాద్నగర్ : వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంపై రాష్ట్రంలో అన్ని వర్గాల రైతులు సంతోషంగా ఉన్నారని, ఇందులో భాగంగానే పాడి రైతులు వినియోగించే చాప్ కట్టర్ యంత్రాలకు ఉచితంగా విద్యుత్ను అందించే
షాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులో చిక్కుకుని మృతిచెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గంలో
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని వాసుదేవ్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి సహకరంతో రూ.
తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని వెల్జాల్ గ్రామంలో ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ముదిరాజ్ నిధుల నుంచి రూ. 4లక్షల 98వేలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ర�