బృహత్ పల్లె ప్రకృతివనం పనులను పరిశీలించి మెచ్చుకున్న ఐఏఎస్ అధికారి నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సిబ్బందికి సూచన యాచారం, సెప్టెంబర్30: బృహత్ పల్లె ప్రకృతివనం పనులు భేషుగ్గా ఉన్నాయని ఐఏఎస్ అధిక�
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హయత్నగర్, సెప్టెంబర్30: సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో మూతపడ్డ పరిశ్రమలకు సీఎం కేసీఆర్ చేయూతనందిస్తున్నారని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల �
ఏర్పాట్లు పూర్తి చేసిన వికారాబాద్ జిల్లాల అధికారులు ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి రంగారెడ్డి జిల్లాలో అర్హులైన ఆడపడుచులు 7.28 లక్షలు.. వికారాబాద్ జిల్లాలో 3.29 లక్షల మంది.. గ్రామాల�
విశ్రాంతి భవనం ఇతర వసతులు.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు రూ.90లక్షల వ్యయం.. 44ఎకరాల్లో ఏర్పాటు కోల్డ్స్టోరేజ్లు, గోదాంల నిర్మాణం 341మందికి స్థలాలు కేటాయింపు ఇక్కడే బ్యాంకు, దవాఖాన, పెట్రోల్ బంక్, నేటి న
కడ్తాల్ : ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో 114మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు సత్య�
షాబాద్ : తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియోషన్ (ట్రెసా) జిల్లా కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ�
నందిగామ : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పీఏసీ
విపత్కర పరిస్థితుల్లో సైతం ఆగని సంక్షేమ పథకాలు నిరుపేద ఆరోగ్యానికి మరింత భరోసా 114 కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్.. 126సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతు�
కొందుర్గు : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందిన బాధితులకు మంజూరైన సీ�
44 ఎకరాల్లో కోల్డ్స్టోరేజ్లు, గోడౌన్లు 341 మంది వ్యాపారులకు స్థలాలు కేటాయింపు రూ. 90లక్షలతో అత్యాధునిక సౌకర్యాలు ఇబ్రహీంపట్నం : నగరంలోని చైతన్యపురిలో గల గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను శుక్రవారం నుంచి అబ�
కడ్తాల్ : మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తున్నదని, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్ర�
అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ఆధునిక పద్ధతులతో ఉద్యాన పంటల సాగు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొలంలో నేరుగా నారు నాటడం దీని ప్రత్యేకత అన్ని రకాల నారును అందించనున్న ఉద్యాన శాఖ పైలట్ ప్రాజెక్టుగా �
పౌలీహౌస్లో పూలసాగు 50శాతం సబ్సిడీ అందిస్తున్న ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న రైతులు షాబాద్, సెప్టెంబర్ 29 : పాలీహౌస్లో జెర్బారాసాగుతో లాభాలు కురిపిస్తున్నాయి. మూడు నెలలు కష్టపడితే ఆదాయం సమకూరుస్తుంది. ఆర�
30 శాతం గౌరవ వేతనం పెంచుతూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది జాన్ నుంచి వర్తింపు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల సంతోషం రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామంటున్న ప్రజాప్రతినిధులు షాద్నగర్రూ�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో ఉన్న రామోజీ ఫిల్మింసిటీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇబ్రహీం