పురాతన ఇండ్లు, భవనాల్లో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి జిల్లా కలెక్టరేట్తోపాటు మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు అందుబాటులో మాన్సూన్ ఎమర్జన్సీ బృందాలతోపాటు డిజాస్టర్ మేన�
షాద్నగర్రూరల్, సెప్టంబర్27: కరోనాను పూర్తిగా అంతమొందించేందుకు అందరూ కొవిడ్ నియంత్రణ వ్యాక్సిన్ తీసుకోవాలని డిప్యూటీ డీఎమ్హెచ్వో దామోదర్ తెలిపారు. 100 శాతం వ్యాక్సినేషన్ ప్రకియ పూర్తయ్యేలా చూడ�
భూమి కోసం ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయం ఐలమ్మ తెగువ మహిళా చైతన్యానికి ప్రతీక భావితరాలకు చరిత్ర తెలిసేలా పాఠ్యపుస్తకాల్లోకి.. విద్యాశాఖ మ్ంరత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి చేవెళ్ల మండల కేంద్రంలో ఐలమ్మ వ
గేమ్స్, యానిమేషన్ రంగాల్లో ఉచిత శిక్షణ 6-9 తరగతుల వారికి లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలోని 50 పాఠశాలలు ఎంపిక రోజు గంటపాటు.. ఒక్కో పాఠశాలలో 10-12 మంది విద్యార
మంచాల : మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీడీపీ న
ఇబ్రహీంపట్నం : ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడి పని చేయాలని టీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదిబట్ల టీఆర్ఎస్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఆదివారం ప్రకటించారు. ఈ సం�
షాద్నగర్ : తెలంగాణ వీరనారీమణి చాకలి ఐలమ్మ పోరాట పటిమ నేటితరం మహిళలకు, యువతకు ఆదర్శనీయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని షాద్నగర్ పట్టణంలోని ఆమె విగ్రహానికి ప�
కొత్తూరు రూరల్ : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి మాయమాటలకు ప్రజలు విని మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్తండా గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్
యాచారం : వృద్ధురాలి మెడలో నుంచి 4 తులాల బంగారం గుర్తు తెలియని దుండగులు అపహరించుకు పోయిన సంఘటన మండలంలోని మొగుళ్లవంపు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. మండల కేంద్రానికి అనుబందంగా ఉన
శంకర్పల్లి : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలనను చూసి చాలా మంది ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యె కాలె యాదయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్కి చెందిన శంకర్పల్లి ఏఎంసీ మాజీ డ�
శంకర్పల్లి : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల సభ్యులు పార్టీ ప్రతిష్ట కోసం అనునిత్యం పాటు పడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
తలకొండపల్లి : తలకొండపల్లి మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డిని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ నియమించారు. మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా �
ఇంటింటికీ టీకా వేస్తున్న వైద్య సిబ్బంది కరోనా నియంత్రణకు ప్రభుత్వ చర్యలు బషీరాబాద్, సెప్టెంబర్ 25 : మండలంలోని వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం కొనసాగుతున్నది. గొట్టిగఖుర్దు, గొట్టిగకలాన్, మ
లేఅవుట్లలో ఖాళీ స్థలాల రక్షణకు సర్కారు ఆదేశం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల్లో 1397 లేఅవుట్లు 746.24 ఎకరాల్లో 1808 చోట్ల ఖాళీ స్థలాల గుర్తింపు వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.15 వేల కోట్లు స్థలాల పరిరక్షణకు బోర్�