ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఫామ్హౌజ్లు గ్రామీణ వాతావరణంపై పట్టణవాసుల ఆసక్తి వీకెండ్స్ విడిదిగా ఫామ్ హౌజ్లు, విల్లాల వినియోగం హైదరాబాద్ సమీపంలో ఉండడంతో ఉమ్మడి జిల్లాను ఎంచుకుంటున్న నగరవాసులుకా�
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకు వరమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని మల్శెట్టిగూడ గ్రామానికి చెందిన మంకాల చంద్రశేఖర్కు ప్�
అబ్దుల్లాపూర్మెట్ : విజయవాడ జాతీయ రహదారి సమీపంలోని బాటసింగారంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి శనివారం పరిశీలించ�
షాబాద్ : జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ సార్వత్రిక విద్య(TOSS) ఎస్.ఎస్.సి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్ పొందుటకు అపరాధ రుసుముతో ఈ 24వ తేది నుంచి అక్టొబర్ 21వరకు గడువు పొడగించిన్నట
మొయినాబాద్ : మండల పరిధిలోని మేడిపల్లిలో ఒక గేదె రెండు దూడలకు జన్మనిచ్చింది. గ్రామానికి చెందిన నారాయణకు సంబంధించిన పాడి గేదె శనివారం రెండు గేదెలకు జన్మనిచ్చింది. రెండు దూడలకు గేదె జన్మనివ్వడంతో చూసిన వా
చేవెళ్ల టౌన్ : పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన వాణి అనారోగ్యంతో నగరంలోని న
పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ షాద్నగర్, సెప్టెంబర్ 24 : జిల్లాలో నూతనంగా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలను సృష్టించే సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని రాష్ట్ర పరిశ్రమల శ�
షాద్నగర్ : సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఆఫీసర్స్ కాలనీకి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట�
మోమిన్పేట : బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మొరంగపల్లిలో బృహత్ ప్రకృతి వనం, వ్యాక్సినేషన్ కేంద్రాన్ని, వెల్చాల్, మోమిన్�
మంచాల : టీఆర్ఎస్ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా వనపర్తి బద్�
పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు షాబాద్, సెప్టెంబర్ 23 : ఉమ్మడి రంగారెడ్డిజిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి నిరుద్యోగ యువతకు జాబ్ మేళా మంత్రి సబితాఇంద్రారెడ్డి కౌకుంట్లలో అభివృద్ధి పనులు ప్రారంభం హాజరైన ఎమ్మెల్సీ వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర గ్రం�