షాబాద్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం జడ్పీటీసీ అవినాశ్రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని స్టార
మియావాకీ విధానంలో చిట్టడివి పెంపకం ఆరెకరాల్లో 47 రకాల 15వేల మొక్కలు బీపీవీలో ఆకట్టుకుంటున్న అందమైన చిత్రాలు ఈజీఎస్ ఆధ్వర్యంలో పనుల నిర్వహణ యాచారం, సెప్టెంబర్ 21: పల్లెల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ర
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జిల్లా మంత్రి వద్ద ఆశావహుల ప్రయత్నాలు జిల్లా అధ్యక్షుల నియామకంపై నేడు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో.. రేపు వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించనున్న మంత్రి సబితారెడ�
రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థాయి సంఘాల సమావేశం షాబాద్, సెప్టెంబర్ 21 : రైతు బీమాపై ప్రతి రైతుకు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన�
ఆమనగల్లు (మాడ్గుల) : రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలోని ప్రభుత�
తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి �
కొత్తూరు రూరల్ : గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సంబంధితశాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి సమక్�
189 మందికి రూ. కోటి 90లక్షల చెక్కుల పంపిణీ అబ్దుల్లాపూర్మెట్ : పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం శాసన సభ్యుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అబ�
చేవెళ్ల టౌన్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కమిటీ�
కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన శివయ్యకి రూ. 40వేలు, సత్యస్వరూప్కి రూ. 36 వేలు ముఖ్యమంత్రి సహాయనిధి చె�
తాండూరు రూరల్ : అనుమతులు లేకుండా బయో డీజిల్ను విక్రయిస్తున్న బంకును రెవెన్యూ అధికారులు, పోలీసులు మంళవారం సీజ్ చేశారు. తాండూరు మండలం, గౌతాపూర్ గ్రామ సమీపంలోని ఓ పాలిషింగ్ యూనిట్లో వెంకటేష్, రాంశేట�
బొంరాస్పేట : గణేష్ మండపంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో ముస్లిం సర్పంచ్ పాల్గొని వేలం పాడి లడ్డును దక్కించుకున్నాడు. గణేష్ నిమజ్జనం సందర్భంగా గౌరారం గ్రామంలోని వినాయక మండపంలో సోమవారం రాత్రి నిర్వా�
గ్రామంలో అర్హులందరికీ కొవిడ్ టీకా ఆదర్శంగా నిలిచిన శేరిగూడ స్పెషల్ డ్రైవ్ ద్వారా ప్రజలకు అవగాహన షాబాద్, సెప్టెంబర్ 20: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొవిడ్-19 వ్యాక్సిన్ వేసేలా