ఏకగ్రీవంగా మండల, మున్సిపాలిటీ కమిటీల ఎన్నిక టీఆర్ఎస్ కొత్తూరు మండలాధ్యక్షుడిగా మెండె కృష్ణ మున్సిపాలిటీ అధ్యక్షురాలిగా కొస్గి భగద్గీత కొత్తూరు : టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తిం�
చేవెళ్ల రూరల్ : గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం రూ. 20 లక్షలతో పల్లెప్రకృతి వనం, పిల్లల ఆట స్థలం, రూ. 6.5 లక్షలతో కంటైనర్ గ�
త్వరలోనే పరిహారం ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ రాజకీయ లబ్ధికోసం రైతులను రెచ్చగొడుతున్న మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం : బండరావిరాల మైనింగ్జోన్ రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని ఇబ్రహీంపట్న�
ఇబ్రహీంపట్నం : పేద ప్రజల వైద్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక భరోసానిస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన గో�
మోత్కుపల్లిలో రూ.కోటి 29 లక్షలతో ప్రగతి పనులు రైతులకు ఉపయోగపడేలా ఫార్మేషన్ రోడ్లు పక్కాగా పారిశుధ్య నిర్వహణ పల్లె ప్రకృతివనంపై ప్రత్యేక దృష్టి చెట్లతో రోడ్లకు పచ్చందాలు ఇంటింటికీ స్వచ్ఛమైన భగీరథ నీరు �
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకార్మికుల జీవితాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో కార్మికులకు ఉచిత
షాబాద్ : ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని చందనవెళ్లి గ్రామానికి చెందిన రాంరెడ్డికి రూ. 2లక్షలు, మల్లేశ్కు ర
చేవెళ్ల రూరల్ : జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మండల అభివృద్ధి అధికారి హరీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కౌకుంట్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో
తాండూరు రూరల్ : ఓ మిస్సింగ్ కేసును ఛేదించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ జలంధర్రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వి�
పరిగి టౌన్ : చేపల వేటకు వెళ్లి చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై తేలిన సంఘటన మండల పరధిలోని మిట్టకోడురు గ్రామంలో చోటు చేసుకుంది. మిట్టకోడురు గ్రామానికి చెందిన కాకి ప్రభు(35) సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిస�