ఘనంగా వినాయక నిమజ్జనం ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 19 : నియోజకవర్గంలో ఆదివారం ఘనంగా వినాయక నిమజ్జనం జరిగింది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్తో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, ఆదిబట్ల, పెద్�
ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్లో పలువురి చేరిక మంచాల, సెప్టెంబర్19 : టీఆర్ఎస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన�
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్గుప్తా, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్యాదవ్ కడ్తాల్, సెప్టెంబర్ 19 : ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారించడంలో పీఆర్టీయూది కీలకపాత్ర అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జగన
చదవడం, రాయడం, గణితంరాని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి అమలు మూడో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్లు త్రీఆర్స్పై శిక్షణ, ఎప్పటికప్పుడు పరీక్షలు
పల్లె ప్రగతిలో మెరిసిన గ్రామం n రూ.1.10 కోట్లతో పలు పనులు రూ.32 లక్షలతో ‘బృహత్’ వనం n ప్రత్యేక ఆకర్షణగా పల్లెప్రకృతి వనం ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు తలకొండపల్లి, సెప్�
ప్రతి యేటా పెరుగుతున్న విస్తీర్ణం కూరగాయల రైతులకు సర్కారు ప్రోత్సాహం రంగారెడ్డి జిల్లాలో 17,772 ఎకరాల్లో సాగు షాద్నగర్, సెప్టెంబర్18: మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత రైతులు కూడా కూరగాయల సాగు�
కరోనా నష్టాలను అధిగమించే దిశగా దృష్టి కళాజాత, ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు రోజూ 100 బస్సులు నడుపుతున్నాం: డీఎం బాబునాయక్ ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 18: కరోనా నేపథ్యంలో లాక్డౌన్ పెట్టడంతో ఇబ్రహీంపట్నం ఆర�
అబ్దుల్లాపూర్మెట్ : కళాశాలకని ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన విరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జేఎన్ఎన్యుఆర్ఎం క�
షాద్నగర్ : 2022 జనవరిలో ప్రకటించే ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు ఉండొద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇందులో భాగంగానే శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన�
షాద్నగర్ : అన్ని వర్గాల ప్రజలు భక్తి భావంతో మెలుగాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని రుద్రాక్ష శివహనుమాన్ దేవాలయం ఆవరణలో దేవాలయం ప్రారంభోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించ�
కొత్తూరు రూరల్ : ప్రమాదవశాత్తు పరిశ్రమ ఆవరణలో గల నీటి సంపులో పడి రెండేండ్ల బాలుడు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రద�