ఇబ్రహీంపట్నంరూరల్ : కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ కరోనా నివారణ టీకాను తప్పనిసరిగా వేయించుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రత�
పూర్తయిన గ్రామ, వార్డు కమిటీల ఎన్నికలు ఈ నెల 20న మండల, మున్సిపల్ కమిటీల ఎన్నిక ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రజల గడపగడపకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తూ ప్రజల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించిన టీఆర్ఎస్ ప్రభలమ
శంకర్పల్లి : సనాతన ధర్మానికి నిదర్శనంగా నిలిచిన స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవ, ఆలయాల అభివృద్ధికి పాటుపడుతూ కరోనా కష్టకాలంలో బాధితులకు సేవలందించిన నరేష్కుమార్ (సతీష్) నేటి యువతకు �
షాబాద్ : రాష్ట్ర ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిప
కడ్తాల్ : రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడ్తాల్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగ
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల్ మండలం దొడ్లపహాడ్ గ్రామానికి చెందిన శోభకి రూ. 60వేలు, వెల్దండ మండలం కుందారం తం�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవా లని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించేందుకు రాష్ట్ర ప్రభ�
మహిళ హత్యకేసును ఛేదించిన పోలీసులు ఆమనగల్లు : మహిళను అతి కిరాతకంగా హత్యచేసిన నిందితుడిని 24గంటలు గడవకముందే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ తెలిపారు. గురువారం ఆమనగల్లు ప�
మున్సిపాలిటీల వారీగా గుర్తింపు పదిహేను రోజులకోసారి కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు టీఎస్-బీపాస్ నుంచి భవన నిర్మాణ అనుమతులు నిర్లక్ష్యం వహించిన ముగ్గురు అధికారులపై వేటు తుర్కయంజా�
షాద్నగర్ : నిర్దేశించిన గడువులో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు. �
ఇబ్రహీంపట్నం : పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని తెలంగాణ క్రషర్స్ అసోసియేషన్ నాయకులు కమలాకర్రెడ్డి, నందారెడ్డి, జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూడిద రాంరెడ్�
మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరులో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 38మంద�