కొడంగల్ : ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని మండలాన్ని అభివృద్ధిని చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి అధ్యక్షతన మున్సిపల
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలకందరికీ వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామానికి చెందిన శంకర్ రూ. 30వేల�
ఉమ్మడి జిల్లాలో పండుగలా పార్టీ కమిటీల నియామకం దాదాపుగా పూర్తయిన గ్రామ, వార్డు స్థాయి ఎన్నిక మండల, మున్సిపాలిటీ కమిటీల ఎన్నిక షురూ.. కమిటీలపై మంత్రి సబితారెడ్డి దిశానిర్దేశం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుక�
‘పల్లె ప్రగతి’తో మారిన పల్లె పచ్చదనాన్ని పంచుతున్న పల్లె పకృతి వనం సకల వసతులతో వైకుంఠధామం డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువు తయారీ నిత్యం చెత్త సేకరణ ప్రతి వీధి సీసీ రోడ్డు, మురుగు కాల్వలు ఆదర్శంగా నిలుస్
కొందుర్గు : గ్రామాల్లోని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి వరంలాంటిదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం కొందుర్గు మండలానికి చెందిన ఎనిమిది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను
ఇబ్రహీంపట్నంరూరల్ : ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ని నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ అధిష్�
పురుగులు, తెగుళ్ల దాడికి ఎండిపోతున్న వరి పంటలు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలంటున్న వ్యవసాయాధికారులు ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 13 : ఇబ్రహీంపట్నం డివిజన్లో వానకాలం సీజన్లో సుమారు 10,000 ఎకరాల్లో వర
మిషన్ భగీరథతో తీరిన తాగునీటి కష్టాలుగ్రామానికి వరంగా మారిన ‘పల్లె ప్రగతి’ చేవెళ్ల టౌన్, సెప్టెంబర్12: మండలంలోని రామన్నగూడ గ్రామం అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. అన్ని సౌకర్యాలతో వైకుంఠధామం, డంపింగ్�
ఈ ఏడాది రూ.1090 కోట్ల రెవెన్యూ గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లకుపైనే.. ఐదు నెలల్లో 94,945 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో ‘రియల్’ జోరు రీజినల్ �
కొత్తూరు : కారును డీసీఎం ఢీకొట్టిన ఘటనలో డీసీఎం డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటన కొత్తూరు బైపాస్ పెంజర్ల రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి కర�
పదిరోజులుగా గ్రామాల్లో పండుగ వాతావరణంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలు నేటి నుంచి 18వరకు మండల కమిటీలు ఏర్పాటు చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ల
చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ రాములు మొయినాబాద్ : పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యకర్తలు అంకిత భావంతో పని చేయాలని చేవెళ్ల పార్లమెంటు ఇన్చార్జి, నాగర్కర్నూల్ ఎంపీ ర