ఇబ్రహీంపట్నంరూరల్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ప్రతి ఒక్కరూ విత్తన గణపతిని పూజించాలన్న ఎంపీ సంతోష్కుమార్ పిలుపుతో గురువారం టీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ ఎమ్మెల్యే మంచి
షాద్నగర్ : మైనింగ్ తవ్వకాలపై గ్రామ ప్రజల సమస్యలు, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వానికి వివరిస్తామని జిల్లా అధనపు కలెక్టర్ తిరుపతిరావు, కాలుష్య నియంత్రణ మండలి అధికారి దయానంద్ అన్నారు. గురువారం ఫరూఖ్న�
కొత్తూరు : పట్టణీకరణతో చెట్ల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఇంతకు ముందు కేవలం నగరాల్లోనే వెంచర్లను ఏర్పాటు చేసేవారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా పల్లెల్లో కూడా వెంచర్ల ఏర్పాటు అధికమయ్యాయి. దీనివల�
రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్ : పిల్లల ఎదుగుదలకు పోషకాహారం అందించాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం
షాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని సర్దార్నగర్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కక్కులూర్ గ్రామానికి చె�
రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్ : తెలంగాణ కోసం పరితపించిన మహానీయుడు కాళోజీ అని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు. గురువారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 107వ జయంతి సందర్భంగా రంగారెడ్డి జి
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని �
కడ్తాల్ : నేటి తరం యువత ప్రజాకవి కాళోజీ నారయణరావుని ఆదర్శంగా తీసుకోని ముందుకెళ్లాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన కాళోజీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నార�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నిత్య పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకో�
డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి ఆమనగల్లు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని వ్యాపారం చేయాలని డీఆర్డీఏ అడిషనల్ డైరెక్టర్ జంగారెడ్డి పేర్కొన్నా
16 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాల ఏర్పాటుపర్యావరణ పరిరక్షణే ధ్యేయంసొంత డబ్బులతో పంపిణీ చేవెళ్లటౌన్, సెప్టెంబర్ 8 : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రచారం చేస్తుండడమే కాకుండా తాను స్�