కొత్తూరు : జహంగీర్ పీర్ దర్గా విస్త్రరణకు 46ఎకరాలు భూమిని సేకరించామని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఆదివారం టీఆర్ఎస్ నేత, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ సాదిక్ కొత్తూరు మండలంలోని జ
షాద్నగర్టౌన్ : షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సెంటర్ కో-ఆర్డినేట
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం నిరుపేదలందరికి వరంలా మారిందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన యాదమ్మకి మ�
మండలంలో కొద్దిగా కంపించిన భూమి భయంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు బంట్వారం, సెప్టెంబర్ 11: మండలంలోని తొరుమామిడి, బస్వపూర్, బొపునారం, బండమీదిపల్లితోపాటు కర్ణాటక గ్రామాలు కుంచావరం, పోచారం, మగ్దంపూర్, జిల్�
ఏకగ్రీవంగా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక నియామక పత్రాలు అందజేసిన మండల నేతలు పార్టీ బలోపేతం దిశగా శ్రేణులు పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు దౌల్తాబాద్, సెప్టెంబర్ 11 : మండల పరిధిలోని పలు గ్ర
పాల ఉత్పత్తిలో కుమ్మరిగూడ రాష్ట్రంలోనే రెండో స్థానం గతంలో గ్రామాన్ని సందర్శించిన వివిధ రాష్ర్టాల బృందాలు గ్రామంలో అత్యధిక రైతులు పాడిపరిశ్రమతో జీవనం ప్రతి ఇంటికి 4 నుంచి 8 వరకు ఆవులు, గేదెలు గేదె పాలు లీ�
మెడిసిన్ ఫ్రం స్కై కార్యక్రమం ప్రారంభం రాష్ట్రం చొరవను అభినందించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వికారాబాద్ దశ తిరుగనుందన్న మంత్రి కేటీఆర్ బృహత్తర కార్యక్రమానికి వికారాబాద్ వేదికైందన్న మం�
ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి మంచాల : ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, హత్య, దొంగతనాలు, నేరాలు కేసుల్లో తప్పించుకోని తిరుగుతున్న వారిని పట్టించడంలో నిఘా నేత్రాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని
టీఆర్ఎస్ తీర్థం తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, షాద్నగర్ నియోజ�
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం అలాంఖాన్గూడ గ్రామ శివారులో శుభగృహ వెంచర్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ కథనం ప్�
మొయినాబాద్ : ప్రేమ పేరుతో చెల్లిని ఆరు నెలల నుంచి వేధింపులకు గురి చేస్తున్నాడని కోపోద్రిక్తుడైన సోదరి అన్న యువకుడిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మొయినాబాద్లో స్థా�
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ సంస్థ వ్యవస్థాపకురాలు లీలా లక్ష్మారెడ్డి కడ్తాల్ : విద్యార్థులకు చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కౌన్సిల్ ఫర్ �
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో లబ్ధిదారులకు స్థానిక నాయకులతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అ�
అన్ని పనుల పూర్తితో మారిన గ్రామ రూపురేఖలు రూ.30లక్షలతో అభివృద్ధి పనులు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగునీటి కాల్వల నిర్మాణం వినియోగంలోకి కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం పూర్తిస్థాయిలో హరిత�