వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలు అందజేతఆర్థిక చేయూతతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులురూ.89 కోట్లతో 30వేల చెరువుల్లో 93 కోట్ల చేప పిల్లల విడుదలరూ.25కోట్లతో 200 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలుఐదేండ్లలో రూ.208 కోట�
షాద్నగర్రూరల్ : ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఎక్కడ నిస్సహయులు, అనాథలు కన్పించిన చేయుతునిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు షాద్నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఇదే కోవలో బుధవారం షాద్నగర్ పట్టణంలో
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాద్నగర్ : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మం�
గ్రామాల్లో సమస్యలు లేకూండా చర్యలు తీసుకోవాలి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ : ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా
సీఆర్పీఎఫ్ సైకిల్ యాత్రకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే, ఏసీపీ కొత్తూరు రూరల్ : దేశ రక్షణకు తమ ప్రాణాలను అర్పించిన అమరులకు జోహార్లు అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తి చ
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కొత్తూరు రూరల్ : నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలకపాత్ర అని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నాలుగేండ్లుగా కొత్తూరు మండల విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించిన కృ�
మంచాల : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంచాల ఎంపీపీ జాటోతు నర్మద అన్నారు. బుధవారం మంచాల మండలం బోడకొండ గ్రామంలో తీజ్పండుగను గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకున
మొయినాబాద్ : విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు ఉపాధి కల్పనలో విశేష కృషి చేయడం వలనే కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా లభించిందని కళాశాల చైర్మన్ కే. కృష�
ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని �
పుట్టిన బిడ్డకు ముర్రు పాలు పట్టించాలి చేవెళ్ల ప్రాజెక్టు సీడీపీవో శోభారాణి మొయినాబాద్ : గర్బిణులు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అన్నారు. మ�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండలంలోని చీపునుంతల గ్రామానికి చెందిన వెంకటయ్య, స్వాతి అనే ఇద్దరు
లింగారెడ్డిగూడలో 40 ఏండ్లుగా ఒకే మండపంలో వినాయక విగ్రహప్రతిష్ఠాపన 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు గతంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా మైనార్టీ యువకుడు ఎంపిక షాద్నగర్రూరల్, సెప్టెంబర్7: గల్లీకొక్క గ�
కరోనాతో పూలసాగుకు దూరమైన రైతులు పర్వదినాల రాకతో పూలకు భారీగా డిమాండ్ అమాంతంగా పెరిగిన ధరలు మళ్లీ పూల సాగుబాట పట్టిన అన్నదాతలు షాద్నగర్, సెప్టెంబర్7: పూల తోటలు సాగు చేసే రైతులకు పాత రోజులు మళ్లీ రాబోత�
ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి మోమిన్పేట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికే పీఆర్టీయూ ఏర్పడిందని అని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని హెచ్బి ఫంక్షన్హాల్లో ప�