జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ రంగాపూర్, అప్పారెడ్డిగూడ, తళ్లగూడ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక నందిగామ : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరి
మంచాల : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వానతో వాగులు, వంకలు వరద నీటితో పొంగి పోర్లుతున్నాయి. మంగళవారం మండలంలోని సలిగుట్ట తండాలోని ఇండ్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. తండాలో �
షాబాద్ : రైతులు వేసిన పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఏఈఓ లిఖిత అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలిగామ గ్రామంలో రైతులు సాగుచేసిన పంట వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్�
మహాప్రాకార ప్రదక్షణలకు అవకాశం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ : కొవిడ్ 19 కారణంగా చిలుకూరు బాలాజీ ఆలయంలో సుమారుగా ఏడాదిన్నర పాటు నిలిచిపోయిన ప్రదక్షణాలు పునఃప్రారంభిస్తామని ఆలయ అర్�
యాచారం : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండాకు చెందిన బ�
కడ్తాల్ : పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్
అప్పా టూ మన్నెగూడ వరకు నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి అప్పా జంక్షన్ నుంచి 46 కిలోమీటర్ల మేర నాలుగు లేన్లుగా జాతీయ రహదారి 350 ఎకరాల భూసేకరణకు నిర్ణయం అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఆరు అండర్పాస్ బ్రి
జోరుగా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక నియామక పత్రాల అందజేత పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6 : టీఆర్ఎస
రూ.80 లక్షలతో అభివృద్ధి పనులు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, ఎల్ఈడీ లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు శిథిల ఇండ్లు కూల్చివేత, పడావు బావుల పూడ్చివేత అందుబాటులోకి రైతువేదిక,వైకుంఠధామం, డంపింగ్ యార్డు ప్రత్యేక
ఎట్టి పరిస్థితుల్లో డీజేలు అనుమతించం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలి శాంతి సమావేశంలో ఏసీపీ కుశల్కర్ షాద్నగర్టౌన్, సెప్టెంబర్ 6: ప్రశాంత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలను జరుపుకోవాలని మంటప నిర్వ
4 ఎకరాల్లో 4300 మొక్కలు చెట్టుకు 30 నుంచి 35 కాయలు సేంద్రియ ఎరువులతో తక్కువ పెట్టుబడి హైదరాబాద్ మార్కెట్లో మంచి ధర కొడంగల్, సెప్టెంబర్ 6: వ్యవసాయం పూర్తిగా క్రిమి సంహాకర మందులపైనే ఆధారపడింది. దీంతో భూముల సా�
అమ్మ ఒడి వాహనాల ద్వారా తల్లీపిల్లలకు సత్వర వైద్యం ప్రసవానంతరం సురక్షితంగా తల్లీబిడ్డలు ఇంటికి తరలింపు జిల్లావ్యాప్తంగా 11 అమ్మ ఒడి వాహనాలు ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 6: ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువలో �
గ్రామాల్లో ముమ్మరంగా టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక ఇబ్రహీంపట్నంరూరల్, సెప్టెంబర్ 5 : కార్యకర్తలే పార్టీకి కొండంత బలమని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తులేకలాన్, పోల్కంపల్లి గ్రామాల ట