ఉపాధ్యాయుల్లో స్ఫూర్తి నింపుతున్న గురుపూజోత్సవం ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్ డే లు నిర్వహిస్తాం 1.30లక్షల మంది విద్యార్థులుసర్కారు బడుల్లో చేరిక విద్యార్థులను కంటికి రెప్పలాకాపాడాల్సిన బాధ్యత ఉపాధ్యా�
తాండూరు రూరల్ : అనారోగ్యం బారీన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో వైద్యం అంద
కొందుర్గు : కొందుర్గు, జిల్లెడు దరిగూడ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. కొందుర్గు మండలంలోని పల్లప్పగూడ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున
కొందుర్గు : హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన నేషనల్ లేవల్ ఆల్స్టెల్ కరాటే కుంగ్ పూ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్లో కొందుర్గు కరాటే విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్ 14 విభాగంలో కరుణాకర్ గోల్డ్�
తుర్కయాంజల్ : వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలకు తుర్కయాంజల్లోని మాసాబ్ చెరువుకు వదర నీరు పోటెత్తింది. అలుగు నీరు దిగువ గ్రామాల పై విరుచుకుపడుతుంది. వరద ఉధృతితో ఇంజాపూర్-తొరూర్ గ
చేవెళ్ల టౌన్ : రంగారెడ్డి జిల్లా ఉత్తమ మండల విద్యాధికారిగా సయ్యద్ అక్బర్ ఎంపికయ్యారు. ప్రస్తుతం సయ్యద్ అక్బర్ శంకర్పల్లి మండలంలోని జన్వాడ ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూనే శంకర్పల్లి, చేవెళ్ల మం�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్య భద్రతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని సాలార్పూర్ గ్రామానికి చెందిన రాంచంద్రయ్యకి రూ. 48 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆదివార�
ప్రగతి పథంలో పరుగులు తీస్తున్న గ్రామం పక్కాగా పారిశుధ్య నిర్వహణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు కంపోస్టుయార్డులో సేంద్రియ ఎరువు తయారీ ఆహ్ల�
షాద్నగర్ : దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ మున్సిపాలిటీ ఫరూఖ్నగర్ ఎస్సీ కాలనీకి చె�
మొయినాబాద్ : రెండు రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమవుతు న్నాయి. మొయినాబాద్ మండలలంలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురువగా శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరుగా కురిస�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన మంగమ్మకి రూ. 26000, నర్సింహాకి రూ. 35000, మాడ్గుల్ మండలం చంద�
భారీ వర్షం.. పొంగిపొర్లిన వాగులుఅత్యధికంగా హయత్నగర్ మండలంలో 53.2 మి.మీటర్ల వర్షపాతంఉధృతంగా ప్రవహిస్తున్న జిల్లాలోని ఈసీ, మూసీ వాగులుఅలుగుపారుతున్న చెరువులు, కుంటలుసాధారణానికి మించి వర్షపాతం నమోదు భారీ
జిల్లాలో 1.51 లక్షల ఎకరాల్లో పత్తి పంటరెండో స్థానంలో మొక్కజొన్న,మూడో స్థానంలో వరిజిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో పంటల సాగు షాద్నగర్, సెప్టెంబర్ 3 : ఈ సంవత్సరం వర్షాలు సకాలంలో కురిశాయి. దీంతో జిల్లాలో 3,19,134 ఎకరాల్�