ఉమ్మడి జిల్లావ్యాప్తంగాప్రారంభమైన బడులు కొవిడ్ నిబంధనలు పాటించిన పాఠశాలలు మాస్క్లు ధరించి, శానిటైజర్లతో పాఠశాలకు.. టెంపరేచర్ చెక్ చేసిన ఉపాధ్యాయులు తరగతి గదుల్లో పాటించిన భౌతిక దూరం రంగారెడ్డిజి�
ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న పరిసర ప్రజలు మొయినాబాద్, సెప్టెంబర్ 1 : ఈసీ వాగు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గంగమ్మ పరవళ్లు తొక్కుతున్నది. దీంతో ఈసీ వాగు అందాలను ఆస్వాదించడానికి ప్రజలు వాగులో
బొంరాస్పేట : మండలంలోని మదన్పల్లి తండాకు చెందిన 30మంది కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తండాకు చెందిన రాజు నాయక్, దిలీప్, ఛత్రానాయక్
తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ఆలయాలకు పూర్వవైభవం తెస్తుందని ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరేటి వెంకన్న అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో ర
నందిగామ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలో సర్పంచ్ సంతోష ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించేందుకు గురువారం సీఎస్ సోమేశ్కుమార్ రానున్న నేపథ్యంతో బుధవారం రంగారెడ్డి జిల్లా క
30 ఏండ్ల క్రితమే పోల్కంపల్లి దత్తత నేటికీ కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు సొంత భూములనమ్మి గ్రామాభివృద్ధి రూ.20కోట్లతో రోడ్లు, బడి, గుడి, బస్టాండు, ఇతర భవనాల నిర్మాణాలు రాఘవరావు సేవాస్ఫూర్తిపై పలువురి అభినం�
కాలమ్స్, పిల్లర్లు లేకుండా నిర్మాణం బయటి ఉష్ణోగత్ర కంటే 2 డిగ్రీలు తక్కువ పైల్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మాణం జీ ప్లస్2 అంతస్తులు, 6 క్లాస్ రూమ్లు రూ. 3.5 కోట్లతో కొత్తూరు జడ్పీ హైస్కూల్ బిల్డింగ్ నిర్మా�
పూర్తైన రూ.50 వేల రుణ మాఫీ ప్రక్రియ ట్రెజరీకి బిల్లులను అందించినరాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఒక్రట్రెండు రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ జిల్లాలో రూ.82.49 కోట్ల రుణాలు, 24,013 మందికి లబ్ధి రూ.25 వేలలోపు ర�
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ : పంట రుణాల మాఫీ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నెలాఖరులోగా రూ.50 వేలలోపు పంట రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రూ.50 వేలలోపు పంట రుణమ
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు నిబంధనలు పాటిస్తూ బడులు కొనసాగించాలి రంగారెడ్డి / పరిగి : బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా మిగతా విద్యాసంస్థలు నిర్వ�
మంచాల ఆగస్టు 31 : ఆంబోతు తండాలో మంగళవారం తీజ్ వేడుకలు గిరిజనులు ఘనంగా నిర్వహించారు. తీజ్ ఉత్సవాల్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్ కుమార్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్రెడ్డిక
కడ్తాల్ : మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం రేణుక ఎల్లమ్మతల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, హారతీ, ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. బియ్యం, బెల్లంతో వండి�
కులకచర్ల : రాష్ట్ర స్థాయిలో జూనియర్ ఖోఖో జట్టులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానం సాధించడం అభినందనీయమని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్�
కడ్తాల్ : మండల పరిధిలోని బాలాజీనగర్ తండాలోని రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం స్వామి వారికి అభిషేకాలు, హారతీ, అర్చనలు, ప్రత్యేక ప