అబ్దుల్లాపూర్మెట్ : పాడి రైతులు మేలు రకాల గడ్డి జాతులను సాగు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ పశుగ్రాస సంస్థ విస్తరణాధికారి అంజు బసేరా అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామంలో సేవ్ పౌండేషన్ �
కొత్తూరు : జేపీ దర్గా విస్త్రరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వక్ఫ్బోర్డు అధికారులకు సూచించారు. కొత్తూరు మండల పరిధిలోని చారిత్రక �
కొత్తూరు : జంతువుల్లో ఆవులు, గెదేలు ఈతకు ఒక లేగ దూడకు మాత్రమే జన్మనిస్తాయి. కానీ ఒకే ఈతలో రెండు లేగ దూడలకు జన్మనిచ్చి అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసిన సంఘటన కొత్తూరు తండాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెలి�
యాచారం : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దర్పల్లిలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. దర్పల్లి గ్రామానికి చెందిన కొండాపురం ఈశ్వరయ్య (44) కూలీ పని చేసుకు�
తలకొండపల్లి : రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తలకొండపల్లి మండలంలోని వీరన్నపల్లిలో మూడు ఇండ్లు కూలిపోయాయి. కూలిపోయిన ఇండ్లను గ్రామ సర్పంచ్ నాగమణి లింగంగౌడ్ శనివారం స్థానిక అధికారులతో కలిసి పరిశ�
జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ మొయినాబాద్ : సెప్టెంబర్ మొదటి వారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండటంతో పాఠశాలలను వంద శాతం శానిటైజేషన్ చేయాలని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శనివారం
మహిళా సంఘాల అభివృద్ధి చాలా బాగుంది జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ రాష్ట్ర నోడల్ అధికారి గాయత్రి మొయినాబాద్ : మహిళాలు సంఘాలను ఏర్పాటు చేసుకుని బ్యాంకుల ద్వారా రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందడం �
శంకర్పల్లి, ఆగస్టు 27 : గ్రామాల్లో ఉన్న పాఠశాలల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఎంపీడీవో సత్తయ్య మండలంలోని మహరాజ్పేట్, పిల్లిగుండ్ల, చందిప్ప తదితర గ్రామాల్లోని పాఠశాలలు, అంగన్వ�
ఆర్థికంగా బలోపేతమవుతున్న గ్రామీణ మహిళలు రుణాల పంపిణీ, శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం గత సంవత్సరం 11,400 ఎస్హెచ్జీలకు రూ.485 కోట్ల రుణాలు ఈ ఏడాది ఇప్పటివరకు 4469 సంఘాలకు రూ.181 కోట్లు మంజూరు జిల్లావ్యాప�
‘పల్లె ప్రగతి’తో గ్రామాభివృద్ధి ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం పచ్చదనం, పరిశుభ్రతలో ముందంజ నిత్యం పారిశుధ్య నిర్వహణ రూ.1.72 కోట్లతో అభివృద్ధి పనులు పచ్చదనం, పరిశుభ్రతలో ముందంజ యంత్రాల సాయంతో పొడి చెత్త కాల
ఆమనగల్లు : పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిన కేసులో నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామా�
ఆమనగల్లు : నకిలీ భూ పత్రాలను సృష్టించి రైతులను మోసం చేసి బ్యాంకు రుణాలను పొందిన కేసులో శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ ఉపేందర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. �
కులకచర్ల : డాపూర్ మండల కేంద్రంలోని కిచ్చన్నపల్లిలో బాల్యవివాహాన్ని గ్రామ సర్పంచ్తో పాటు అధికారులు అడ్డుకున్నారు. మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య కుమార్తెను కిచ్చన్నపల్లి గ్రామాని
మొయినాబాద్ : పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులు చాలా బాగున్నాయని జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. మండల పరిధిలోని బాకారంలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామంల�