ఉత్తర్వులు జారీ చేసిన రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ కమిషనర్ అహ్మద్ షఫీ ఉల్లా, ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ అధికారి స్రవంతిపై సస్పెన్షన్ వేటు పడింది. తుర్
షాద్నగర్ : రోగులకు మెరుగైన సేవలను అందించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ దవాఖానను ప్రారంభించారు. నేటి ఆధునిక సమాజంలో అన్ని వర్గాల ప్�
ఆమనగల్లు : ఆర్థిక సమస్యలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మాడ్గుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం సీఐ కృష్ణమోహన్ కథనం ప్రకారం.. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పావలయ్య (39) భార్య ఆలివేలుతో కూలి పనులు చే�
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని పాలెం జాతీయ రహదారి వెంట ఉన్న ఆభయాంజనేయస్వామి దేవాలయంలోని నవగ్రహాలను శుక్రవారం తెల్లవారుమున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. స్థానికులు సద�
నిరుద్యోగులకు ఎంకేఆర్ ఫౌండేషన్ వరంలాంటిది అడిషనల్ డీజీపీ బత్తుల శివధర్రెడ్డి ఎంకేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉచిత ఉద్యోగ శిక్షణ ఇబ్రహీంపట్నం : నిరుద్యోగ యువతీ యువకులు పట్టుదల, క్రమశిక్ష�
ఇప్పటి వరకు 80వేల వరకు నమోదు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి మొయినాబాద్ : జిల్లాలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాల వరకు పంట నమోదు అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు �
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రూ. 70లక్షలతో ఆలయ ప్రహారి నిర్మాణానికి శంకుస్థాపన కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని, మైసిగండ�
రాష్ట్రంలో 19,475 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుఆహ్లాదం పంచుతున్న హరితహారం మొక్కలుపచ్చదనానికి బడ్జెట్లో 10శాతం నిధులు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నందిగామ మండలం చేగూరులో ‘బృహత్’ వనం ప్రారంభ�
పండ్ల తోటల సాగుకు భారీగా రాయితీడ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే రూ.1.6 లక్షల రాయితీకూరగాయల సాగుకు ప్రోత్సాహకాలుపందిరి సాగుపై సర్కారు ప్రత్యేక దృష్టిరైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న అధికారులు ఉద్యా
కేశంపేట : మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి గురువారం ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య బొడ్రాయికి ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం పోచమ్మకు బోనాలు సమర్ప�
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా గురు�