కొత్తూరు : పీఏసీఎస్ చేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహ
చేవెళ్ల టౌన్ : పేద ప్రజల కోసం టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పామెన గ్రామానికి చెందిన తెలుగు
కడ్తాల్ : మండలంలో టీఆర్ఎస్ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే సమక్షంలో తన నివాసంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల �
పొంగిపొర్లుతున్న వాగుల వద్ద రాత్రంతా జాగారం చేసిన పోలీసులు.. అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు చెప్పిన అధికారులు వరద ధాటికి ఉప్పొంగిన వాగులు, వంకలు అలుగు పారుతున్న చెరువులు, కుంటలు వందల ఎకరాల్లో నీట మునిగిన ప�
కొత్తూరు రూరల్ : హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన రైతు
షాబాద్ : కూలీ పనికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన షాబాద్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సర్దార్నగర్ గ్రామంలోని గోనెల రమేశ్ (40) ఈ నెల 9న ఇంట్లో �
కడ్తాల్ : పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఏ
ఆమనగల్లు : ఆమనగల్లు, మాడ్గుల మండలానికి చెందిన పలువురు బాధితులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వేరువేరుగా సీఎం రిలీఫ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. మాడ్గుల మండలం దొడ్లప�
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంగా మారిందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తమ్మలోనిగూడకు చెందిన దొండ లక్ష్మారెడ్డి అనే వ్యక్తి అనారోగ్యంతో దవాఖానలో చేరాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్�
అసెంబ్లీలో ప్రస్తావనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం : అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల, తదితర గ్రామాలల్లో ఉమ్మడి రాష్ర్ట ప్రభ�
పారుతున్న మూసీ, ఈసీ వాగులు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు భారీగా వరద నీరు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశం కలెక్టరేట్ కార్యాలయంలోకంట్రోల్రూం ఏర్పాటు రంగారెడ్డి, సెప్టెంబర్ 2
ఫలితాలు ఇస్తున్న స్పెషల్ డ్రైవ్ వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యంతో ముమ్మరంగా ఏర్పాట్లు కొడంగల్, సెప్టెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవతో కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో అవగాహన పెరిగిం