అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో ఉన్న రామోజీ ఫిల్మింసిటీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి బతుకమ్మ ఆడారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, యువకులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపాలిటిల చైర్పర్సన్లు స్రవంతి, చెవుల స్వప్న, కౌన్సిలర్లు పాశం అర్చన, రోహిణి, వడ్డెపల్లి విద్య, శ్వేత, జ్యోతి, మంగ, సుజాత, సర్పంచ్లు జక్క లావణ్య, ఏసూరి పారిజాత, ఎరవెల్లి లతశ్రీ, ఎంపీటీసీ రాచపాక లావణ్య, మహిళా అధ్యక్షురాలు, చెరుకూరి రేణుక, నాయకులు పాల్గొన్నారు.