షాద్నగర్, అక్టోబర్ 10 : దసరా పండుగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని వాసవీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాట్లాడార�
నాడు వెలవెల..నేడు కళకళ గిరిజన తండాలకు మంచి రోజులు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలుగా అరవై తండాలు రూ. 15 కోట్లకు పైగా నిధుల కేటాయింపు మిషన్ భగీరథతో తీరిన నీటి కష్టాలు రంగారెడ్డి, అక్టోబర్ 10, (నమ�
తాండూరు రూరల్ : తాండూరు మండలం, కొత్లాపూర్లోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం కర్నాటక అటవీ శాఖ మంత్రి అరవింద నింబవాళి సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నూతన కమిటీ చైర్మన్ �
చేవెళ్ల రూరల్ : అంతర్జాతీయ అండర్-19 క్రికెట్ జట్టులో చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల హర్యాన రాష్ట్రంలో జరిగిన జూనియర్ నేషనల్ డబుల్ వికెట్
షాద్నగర్ : దసరా పండుగ మన తెలంగాణ రాష్ట్ర ప్రజల సంస్కృతికి నిదర్శనమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ పట్టణంలోని వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అన�
కొత్తూరు రూరల్ : ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భూమా రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన పీఆర్టీయూ టీ�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని గుంతపల్లిలో నూతనంగా నిర్మించిన సీతరామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభం, నవగ్రహా ధ్వజ ప్రతిష్ఠ, సర్పంచ్ కరిమెల వెంకటేష్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సర్పంచ�
ఒకే గ్రామంలో 100మంది ఉద్యోగులు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్న జాపాల ఉద్యోగాల సాధనలో ఇతర గ్రామాలకు ఆదర్శం ఆ గ్రామ యువత.. ప్రభుత్వ, ప్రైవేటు కొలువేదైనా వీరికి దక్కాల్సిందే. ప్రతి పది ఇండ్లకు ఒకరి చొప్పున
నందిగామ మండలంలో అత్యధికంగా 133.8 మి.మీటర్ల వర్షపాతం ఉధృతంగా ప్రవహిస్తున్న ఈసీ, మూసీ నదులు పొంగిపొర్లిన వాగులు, అలుగుపారుతున్న చెరువులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి సబితారెడ్డి నందిగామలో అత్�
సొంతజాగ ఉంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ ఆర్థికసాయం నియోజకవర్గానికి1000-1200 ఇండ్లకు సాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన రంగారెడ్డి జిల్లాలో 7 వేల మంది, వికారాబాద్ జిల్లాలో 5వేల మందికిపైగా లబ్ధి త్వరలోనే మార�
మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న పోలీసులు పరిసరాల్లో స్వచ్ఛమైన గాలి, ప్రశాంత వాతావరణం.. సిబ్బంది, ఫిర్యాదుదారులకు ఆహ్లాదం పంచుతున్నపెద్ద, పెద్ద చెట్లు.. హరితహారం ఫలితంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్ల
ఇబ్రహీంపట్నంరూరల్ : టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైన సభ్యులు అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శనివారం టీఆర్ఎస్ నియోజకవర్గం యువజన విభా�