కొత్తూరు : కొత్తూరు మున్సిపాలిటీలోని వివిధ ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య
కొడంగల్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడంగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎస్ఐ (ప్రోబిషనరి ఎస్ఐ) శైలజ కథనం ప్రకారం.. మండలంలోని నీటూరు గ్రామానికి చె�
షాద్నగర్రూరల్ : జిల్లాలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని మహిషాసురమర్థిని రూపంలో అలంకరించారు. ఉదయం నుంచే అమ్మవారికీ అభిషేక
కడ్తాల్ : మండల కేంద్రం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఎస్ఐ హరిశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ మండలంలోని మక్తమాదారం గ్రామానికి చెందిన ఖాజ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన ‘సద్దుల’ సంబురాలు.. ఆట పాటలతో మార్మోగిన ప్రధాన కూడళ్లు, వీధులు.. ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి చేసిన ఉద్యోగినులు.. సంబురాల్లో పాల్గొన్న కలెక్టర్లు .. చెరువు�
రూ.23.93 లక్షలను దోచేసిన వీవోఏ తీర్మానాలు లేకుండానే ఎనిమిదేండ్లుగా ఆర్థిక లావాదేవీలు శంషాబాద్ మండలం యన్నగూడలోని పది సంఘాల సభ్యులను నమ్మించి అవకతవకలకు పాల్పడిన వీవోఏ మహేందర్ నెలరోజుల క్రితం వెలుగులోకి �
మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజేతలకు బహుమతుల ప్రదానం శంకర్పల్లి, అక్టోబర్ 13 : ఇంద్రారెడ్డి మృతిచెంది 21 సంవత్సరాలు అవుతున్నా ఆయనను స్మరించుకుంటూ క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర విద్యాశాఖ మ�
తలకొండపల్లి : ప్రభుత్వం ప్రతి చెరువులో చేప పిల్లలు వదులుతున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని దేవునిపడకల్, గట్టుఇప్పలపల్లి, వెంకట్రావ్పేట, తలకొండపల్లి గ్రామాల్లోని చెరువులో చే�
షాద్నగర్ : దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జానంపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న అమ్మవారికీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లక్ష పుష్పార్చాన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలంత స
కొందుర్గు : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పుట్టిన పసి బిడ్డ నుంచి సచ్చే ముదసలి వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండలంలోని �
తుర్కయాంజల్ : తుర్కయాంజల్ మున్సిపాలిటీ రాగన్నగూడ పరిధిలోని శ్రీరంగపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాత మంటపంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశార
ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు నూతనంగా ఎన్నికైనా యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే మంచ
మొయినాబాద్ : దశాబ్దాల కల నేరవేరనుండటంతో చిన్న మంగళారం, శంకర్పల్లి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్ర పాలనలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న నెరవేరని కల తెలంగాణ రాష్ర్టం సిద్ధించకా సీఎం కేసీఆర్ �