మొయినాబాద్ : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలో సురంగల్ గ్రామానికి చెందిన రాకంచర్ల వరలక్ష్మి ఏర్పాటు చేసిన ఆగ్రో రైతు సేవా
తలకొండపల్లి : తలకొండపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో ఉన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలకవర్గాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా నియమించారు. కమిటీ సభ్యులుగా వట్టేల శ్రీశైలంయాదవ్, బైండ్ల కిష్టమ్మ, అంజి
షాద్నగర్ : కుటుంబ పెద్ద మృతి చెందారని ఆందోళన చెందొద్దని, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మృతి చెందిన కూలీల కుటుంబాలకు భరోసా కల్పించారు. ఇటివలే షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన�
యాచారం : దుర్గామాత ఊరేగింపులో కానిస్టేబుల్ సెల్ఫోన్ లాక్కొని దురుసుగా వ్యవహరించిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాటిపర్తి గ్రామంలో శనివారం రాత్�
రంగారెడ్డి జిల్లాలో ఎస్హెచ్జీ సభ్యులు 3,313 మంది వ్యాపారులుగా మారిన 2,544 మంది ఇప్పటివరకు రూ.24.36 కోట్ల రుణాలు మంజూరు నెలాఖరులోగా 769 సభ్యులకూ రుణాలు ఆర్థికంగా బలోపేతం చేయడం, సుస్థిర ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్ ఏర్పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాటసింగారంలో తాత్కాలిక పండ్ల మార్కెట్ ప్రారంభం మొదలైన పండ్ల క్రయ, విక్రయాలు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ద�
సంబురంగా దసరా వేడుకలు ముగిసిన దేవీ నవరాత్రులు చేవెళ్ల టౌన్, అక్టోబర్16: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొనే విజయదశమి పండుగను శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలో ప్రజలు వైభవంగా జరుపుకొన్నార�
కులకచర్ల : డీసీసీబీ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలను అందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో డీసీసీబీ ఆధ్వర్యంలో సాల్వీడ్ గ్
నందిగామ : లారీ ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన నందిగామ పాతజాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం వీర్లపల్లి గ్రామానికి చెందిన చంటి వినోద్ (24) స్వీ�
కొత్తూరు రూరల్ : కొత్తూరు మండలం ఇన్మూల్నర్వ గ్రామ మైనార్టీ నాయకులు శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ను ఘనంగా సన్మానించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ
కొత్తూరు : రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జాతయ రహదారి పక్కన ఉన్న కర్నూల్ సిలిండర్ �
కొందుర్గు : సమాజంలో స్త్రీల పాత్ర ఎంతో గొప్పదని వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించి వారు ధృడంగా ఉండే విధంగా చూద్దమని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం జిల్లెడు దరిగూడ మండలంలోని ప
అబ్దుల్లాపూర్మెట్ : ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న దాని వెనుక ప్రజల సంక్షేమం ఉంటుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కులో ఏ�
తలకొండపల్లి : మల్లప్పగుట్టపైకి వెల్లే ప్రధాన రహదారిపై స్వాగత తోరణానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల�