యాచారం : గొల్ల, కుర్మ కులస్తులను కించపర్చేలా మాట్లాడిన సినీ నటుడు మోహన్బాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా నాయకుడు అమీర్పేట మల్లేష్ మంగళవారం యాచారం పోలీస్ స్టే
యాచారం : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకం ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి పనులు బాగున్నాయని జాతీయ గ్రామీణభివృద్ధి శాఖ ప్రతినిధులు కితాబిచ్చారు. మండలంలో కొనసాగుతున్న గ్ర
కంపెనీ యాజమాని, లేబర్ కాంట్రాక్టర్పై కేసు నమోదు విముక్తి పొందిన బాలకార్మికులను చైల్డ్హోంకు తరలింపు ఇబ్రహీంపట్నం : బీహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి అక్రమంగా 12మంది బాల కార్మికులను తీసుకొచ్చి వె�
నందిగామ : వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే మహిళ మృతి చెందిన సంఘటన నందిగామ మండలం మేకగూడలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చ�
షాద్నగర్రూరల్ : ఓ మహిళ అదృశ్యమైన సంఘటన ఫరూఖ్నగర్ మండలంలోని చిన్న చిల్కమర్రి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు భార్య సుజాత(34) ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వెళ్లి �
మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు షురూ ఉమ్మడి జిల్లాలో 3.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం రంగారెడ్డి జిల్లాలో 29, వికారాబాద్ జిల్లాలో 146 కొనుగోలు కేంద్రాలు డీసీఎంఎస్, ఐకేపీ, పీఏసీఎస్ నుంచి ధ�
అందులోని ప్రకటనలపై నజర్ పాత వస్తువులు కొంటామంటూ.. క్యూ ఆర్ కోడ్ లు పంపించి మోసం 8వేల ఫ్రిడ్జి అమ్మబోయిన వ్యక్తికి.. రూ. 7 లక్షలు.. సోఫా కొనుగోలు పేరిట మరో రూ. 3.88 లక్షలు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు సిటీబ
రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం నర్సరీ, పల్లె ప్రకృతివనంలో సంరక్షణ గ్రామంలో ఆహ్లాదకర వాతావరణం షాబాద్, అక్టోబర్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంతో గ్రామాలకు హరితశోభ సం
హరిత శోభను సంతరించుకున్న గ్రామం సీసీ రోడ్లు, వైకుంఠధామం, డంపింగ్యార్డు, రైతు వేదిక భవన నిర్మాణం పూర్తి ఇంటింటికీ మిషన్ భగీరథ నీటి సరఫరా శంకర్పల్లి, అక్టోబర్ 18: పల్లె ప్రగతి కార్యక్రమంతో మోకిల గ్రామం అ�
గ్రామస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు ఆరుతడి పంటలకు ప్రోత్సాహం కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచన జిల్లాలోని కొన్ని మండలాల్లో క్రాప్ కాలనీలు ఏర్పాటు ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17: యాసంగ�
హరిత హారంతో లింగారెడ్డిగూడకు కొత్తందం పచ్చని తోరణాలుగా, ఏపుగా పెరిగిన మొక్కలు ఆహ్లాదంగా ప్రకృతి వనం షాద్నగర్, అక్టోబర్17: నాడు కంప చెట్లు, చెత్త కుప్పలతో అందవికారంగా ఉన్న పల్లెలు నేడు పచ్చదనంతో కళకళలా�
చేవెళ్ల రూరల్ : విజయ దశమి పండుగను పురస్కరించుకుని ఎంపీ రంజిత్రెడ్డికి పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్రెడ్�
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామ శివారులోని ప్రగతి రిసార్ట్లో ఆదివారం సౌత్రామని మహాయాగం ఘనంగా ప్రారంభమైంది. యాగ నిర్వాహకులు, ప్రగతి రిసార్ట్ అధిపతి డాక్టర్ జీబీకే రావు, జీవీ కుమారి ద