కొత్తూరు రూరల్ : కొత్తూరు మండల కేంద్రంలోని పాన్ డబ్బాలు, కిరాణ దుకాణాలపై ఎస్ఐ సయీద్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సయీద్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశా
షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మోజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హుజూరాబాద్లోని పలు గ్రామాల్ల
షాద్నగర్రూరల్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్ల గడువును నవంబర్ 15వరకు పెంచినట్లు టీఓఎస్ఎస్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో విద్యను అభ్యసించేందుకు ఆసక్తి�
షాబాద్ : జిల్లా వ్యాప్తంగా పశువులకు వేసే గాలికుంటు నివారణ టీకా కార్యక్రమం పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అంజిలప్ప అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధ�
ఇబ్రహీంపట్నంరూరల్, అక్టోబర్ 21 : పోలీసు అమరులకు ఘనంగా నివాళులర్పిద్దామని ఏసీపీ బాలకృష్ణరెడ్డి అన్నారు. రంగారెడ్డిజిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు, గాయకుడు వ�
గాలికుంటువ్యాధి నివారణకు ప్రత్యేక వైద్యశిబిరాలు జిల్లావ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్న టీకాల పంపిణీ జిల్లాలో 3.69 లక్షల ఆవులు, బర్రెలకు టీకాలు వేసేందుకు సిద్ధం : జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప ఇబ్రహీంపట�
తాండూరు రూరల్ : గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. గురువారం ఆయన తాండూరు మండ లం, గౌతాపూర్, కోటబాసుపల్లిల్లో నిర్మాణంలో ఉన్న వైకుంఠధ
వీడియో కాన్ఫరెన్స్లో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరిగి/షాబాద్ : ఈ నెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన�
షాద్నగర్టౌన్ : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యమని సీఐ నవీన్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1 కో-ఆర్డి�
షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే హుజూరాబాద్ గు
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరంలాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసోజు ఇంద్రమ్మ అనే మహిళ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స తీసుకుంటుంది. దవాఖాన బి�
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి గ్రామంలో గురువారం కేంద్ర గ్రామీణశాఖ నుంచి నేషనల్ లెవల్ మానిటారింగ్ బృందం సభ్యులు పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు, సమావేశాలకు సంబంధించిన తీర్మానా