కులకచర్ల : ఉజ్వల పథకం ద్వారా అందించే ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో శ్రీగురుదత్త భారత్ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో
కొడంగల్ : అత్యవసర పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు తక్కువ సమయంలో మెడిసిన్ అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి డ్రోన్ సహాయంతో ఆకాశ మార్గాన మందులు చేరవేసే ప్రక్రియ చేపట్టింది. ఇం�
రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ షాద్నగర్ : దేశంలోని ఏ రాష్ట్రంలో కూడ లేని విధంగా ప్రజా సంక్షేమాన్ని అందిస్తున్నా ఏకకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్�
ఇబ్రహీంపట్నంరూరల్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని కోహెడ ఎక్స్రోడ్డు వద్ద చర్చివద్ద చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం సీఐ స
యాచారం : మహిళ అదృశ్యమైన సంఘటన మండలంలోని నజ్దిక్సింగారం గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. నజ్దిక్సింగారం గ్రామానికి చెందిన బండారు లక్ష్మమ్మ(73) అనే వృద్ధురాలు ఈ నెల 20న ఇంటి నుంచి వెళ్లిపో�
మంచాల : ప్లాట్ కొనుగోలు విషయంలో మహిళను మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం మంచాల ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. దిల్సుఖ్నగర్కు చెందిన గౌని రాజు వృత్తిరీ�
శంకర్పల్లి : ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించారని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని మణిగార్డెన్స్లో మున్సిపల్, మండల
నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం రంగారెడ్డి, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్య పరిష్కారంపై శనివారం జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశం కా
కొహెడ పండ్ల మార్కెట్ రోడ్డు విస్తరణకు మార్గం సుగమం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తుర్కయాంజాల్, అక్టోబర్22: కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే మంచిరెడ్డి క�
27న నియోజకవర్గస్థాయి సమావేశం మండలాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు మంచాల అక్టోబర్ 22 : విజయగర్జన సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత టీఆర్ఎస్ కుటుంబ సభ్యులపై ఉందని పార్టీ మండలాధ్యక్షుడు
వైట్గోల్డ్లో వడివడిగా సాగుతున్న టెక్స్టైల్పార్కుల నిర్మాణ పనులు ప్రారంభమైన దివ్యటెక్స్టైల్.. త్వరలో మరో నాలుగు.. ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందుకొస్తున్న వ్యాపారులు స్థానికంగా మెరుగుపడుతున్న ఉపాధ�
తుర్కయాంజాల్ : కొహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనుల నేపథ్యంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి దృష్టి సారించారు. తాజా గా బాటసింగారం లాజిస్టిక్ పార్కులోకి తాత్కాలికంగా పండ్ల మార్కె