రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ షాబాద్ : స్పెషల్ సమ్మరి రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న అన్ని జిల్లాలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశ�
ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్యాదవ్ బీజేపీ కార్యకర్తలను ఆహ�
షాద్నగర్రూరల్ : ఇప్పటి కాలంలో 60 నుంచి 70 సంవత్సరాలు బ్రతకడమే కష్టం. అటువంటిది ఏకంగా ఓ బామ్మ 106 బ్రతికి మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచింది. తుది శ్వాస విడిచేంత వరకు తన పని తాను చేసుకుని అందరి మెప్పు పొంది�
ఇబ్రహీంపట్నంరూరల్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు సాగేందుకు రాష్ట్రంలో అనేక అనుబంధ గ్రామాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. �
మంత్రి కేటీఆర్ హామీతో పరిశ్రమల హబ్గా రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ హయాంలో భారీ పరిశ్రమల ఏర్పాటు చందనవెళ్లిలో టెక్స్టైల్స్, కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ సీతారాంపూర్లో ఎలక్ట్రికల్ కార్ల పరిశ�
రేపటిలోగా పెండింగ్ దరఖాస్తులను పూర్తి చేసేందుకు చర్యలు జిల్లాలో 98 శాతం దరఖాస్తుల పరిష్కారం మొదటి స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఎప్పటికప్పుడు మ్యుటేషన్స్, సక్సేషన్స్కు కలెక్టర్ ఆమోదం జిల్లావ�
మోమిన్కలాన్ జడ్పీహెచ్ఎస్లో 1075పైగా మొక్కల పెంపకం సంరక్షిస్తున్న టీచర్లు, విద్యార్థులు గత నాలుగేండ్లుగా హరితహారంలో … ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్న మొక్కలు ధారూరు, అక్టోబర్26: రాష్ట్ర ప్రభుత్వం �
షాబాద్/మొయినాబాద్, అక్టోబర్ 26: ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ ఈసీ వాగుకత్వ వద్ద సోమవారం ఈత కోసం వెళ్లి నీటమునిగి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు
పరిగి : యాసంగి సీజన్లో విత్తన డీలర్లు వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలు విక్రయించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం డీపీఆర్సీ భవనంలో వికారాబాద్�
మొయినాబాద్ : కరోనా మహమ్మారిని జయించడానికి అన్ని మత మందిరాల్లో సిబ్బందికి కొవిడ్ టీకాలను వేయాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయంలోని అర్చకత్వ�
చేవెళ్లటౌన్ : ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పది మంది లబ్ధి�