చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్న పరిసరాలు పచ్చని చెట్లు, అందమైన కొండలు పాండవులు గుట్టపై నిద్రించారని కథనం.. ఏ కాలంలోనైనా నిండుగా ఉండే నీటి కుంట రోజురోజుకూ పెరుగుతున్న పర్యాటకులు వేంకటేశ్వర గుట్ట ప్రా�
ఆరుట్లలోని 280 మంది ప్రభుత్వ ఉద్యోగులకు 136 మంది స్కూల్ టీచర్లే మిగతావారు జిల్లా స్థాయి అధికారుల వరకూ.. విద్యార్థి దశ నుంచే పట్టుదలతో చదువుతూ ఉన్నత శిఖరాలకు.. మంచాల, అక్టోబర్ 30 : పట్టుదలతో చదువుతున్న ఆ ఊరి విద
తుర్కయాంజాల్ : రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా సీఎం కేసీఆర్ రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ కొహెడ గ్రామానికి
షాద్నగర్/షాద్నగర్రూరల్ : ఆధునిక సమాజంలో మహిళలు చట్టాలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని షాద్నగర్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్ర�
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల హాజరు శాతం రంగారెడ్డి జిల్లాలో 73.03% స్కూళ్లలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు తల్లిదండ్రుల్లో భరోసా.. పిల్లలను పంపించేందుకు ఆసక్తి ప్రభుత్వ వసతిగృహాలకు చే�
మొక్కల పెంపకంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రత్యేక దృష్టి పచ్చనివనంలా బాలికల పాఠశాల చల్లదనంతోపాటు ఆహ్లాదకరంగా స్కూల్ ఆవరణ నాడు మొక్కలు.. నేడు మానులైన వేళ కులకచర్ల, అక్టోబర్ 29 : హరిత పాఠశాలలా కులకచర్ల బా�
షాద్నగర్టౌన్ : ప్రతి గ్రామంలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని షాద్నగర్ ఆర్డీఓ రాజేశ్వరి అన్నారు. ఇందులో భాగంగానే మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో, తండాల్లో వ్యా�
కొత్తూరు రూరల్ : ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా, గంజాయి అమ్మితే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కొత్తూరు ఇన్స్పెక్టర్ భూపాల్శ్రీధర్ అన్నారు. కొత్తూరు మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో కిరాణ దుకాణలు, ప
యాచారం : అక్రమంగా తమ భూమిని కొంతమంది పట్టా చేసుకున్నారని, తమ భూమి తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరుతూ రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని తులేఖుర్ధు గ్రామంలో శుక�
తుర్కయాంజల్ : కుటుంబం పరంగా ఎదురు అవుతున్న సమస్యలపై న్యాయం జరుగాలంటే వయో వృద్ధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వయోవృద్ధుల సంరక్షణ, పోషణ విస్మరించే సంతానానికి శిక్షలు తప్పవని రంగారెడ్డి జిల్లా న్�
ఇబ్రహీంపట్నం రూరల్ : ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిరా అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో చ�
శంకర్పల్లి : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పట్టుకొని రిమాండ్కు తరలించే లోగా ప్రధాన నిందితుడు తప్పించుకున్న సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పోలీస�
తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ మంజులవాణి మొయినాబాద్ : పశువులకు కృత్రిమ గర్భాదారణతోనే 90శాతం ఆడదూడలు పుట్టేలా చమన్ (వీర్య కణాలు)ను అభివృద్ధి చేయాలని తెలంగాణ పశుగణాభివృద్ధి సం�
విజయగర్జనకు భారీగా తరలిరావాలి గ్రామాల్లో ప్రజలకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేవెళ్లలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం
ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్దే.. పార్టీ కంచుకోటగా ఉమ్మడి జిల్లా అందరూ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులే..! పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే మద్దతు.. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రభంజనం షురూ