షాద్నగర్ : అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదారులకు సీఎం ర�
షాద్నగర్ : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడికి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుంచి నగదు, ఫ�
బషీరాబాద్ : అధికారులు ఒక బృందంగా ఏర్పడి ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సినేషన్ వందశాతం పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని రెడ్డి ఘణపూర్, అల�
ధన త్రయోదశి సందర్భంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంగళవారం బంగారు దుకాణాలు కిటకిటలాడాయి. త్రయోదశి రోజు బంగారం, వెండితో పాటు ఏవైనా వంట సామగ్రి కొనుగోలు చేస్తే శుభప్రదమని నమ్మకం. అనాదిగా కొత్త వస్తువులు కొ
బషీరాబాద్, నవంబర్ 2 : పేద ప్రజల సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ కట్టు బడి ఉందని, గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వ�
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయండి గ్రామ, మండల, జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు నెల రోజుల్లో అవగాహన కార్యక్రమాలు ఈ నెల 8 నుంచి అటవీ భూముల హక్కుల కోసం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర విద్యాశాఖ మంత�
అన్నదాతల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు అండ ప్రభుత్వమే ఏటా రూ.3487 ప్రీమియం చెల్లింపు నామినీ ఖాతాలో 15రోజుల్లో బీమా డబ్బులు జమ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1267 మంది రైతులు మృతి ఇప్పటివరకు 1183 కుటుంబీకులకు ర�
పరిగి : కొవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులు, తాసిల్దార్తో వ్యాక్సినే�
బొంరాస్పేట : మండలంలోని బాపన్చెరువుతండాకు చెందిన విద్యార్థి పవార్ అనిల్కుమార్ ఐఐటీ ఖరగ్పూర్లో బయో టెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీటు సంపాదించాడు. అనిల్కుమార్ మండలంలోని రే
ముందుగానే గోనే సంచులను సమకూర్చాలి అధికారులు, రైసు మిల్లర్లు సమన్వయంతో పని చేయాలి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ : కళ్లాల వద్దకు వెళ్లి అక్కడే ధాన్యం నాణ్యతను పరిశీలించి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అ�
కొత్తూరు : హరిత మున్సిపాలిటీయే లక్ష్యంగా ముందుకు కదులుతున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల రోడ్డు వద్ద ధరణి వెంచర్లో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్యదేవేందర్ ఆధ్వ
నందిగామ : తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. రాష�
మొయినాబాద్ : నీట్ పరీక్ష రాసిన చిలుకూరు గురుకుల విద్యార్థులు ఇద్దరు అద్భుత ఫలితాలు సాధించి ఎంబీబీఎస్లో సీటు సాధించి చిలుకూరు గురుకుల కళాశాల ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. మొయినాబాద్ మండల పరిధిలోని చ�