ఆమనగల్లు : మండలంలోని గౌరారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం రాష్ట్ర ప�
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్
మాడ్గుల/ఆమనగల్లు : సీఎం రిలిఫ్ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. శుక్రవారం మాడ్గుల మండలంలోని పలువురు బాధితులకు సీఎం రిలిఫ్ఫండ్ చెక్కులను ఆయన ని
నందిగామ : దీపావళి పండుగా పర్వదినాన చేగూరు గ్రామంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వరుణ్గౌడ్ అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.
ఇబ్రహీంపట్నం : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దేందుకు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిఏటా రెండువేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జన
ఇబ్రహీంపట్నం : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేద ప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంచాల మండలంలోని ఎల్లమ్మతండా గ్రామానికి చెందిన ఎస్. నానుకు రూ. 60వేల�
ప్రైవేట్ స్కూల్స్ వదిలి.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులువికారాబాద్ జిల్లాలో 21,685 మంది చేరికప్రైవేటు నుంచి వచ్చిన వారు 6,466 మంది స్టూడెంట్స్.. పరిగి, నవంబర్ 3 : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్�
జిల్లాలో తక్కువ వ్యాక్సినేషన్ అయిన గ్రామాలపై సర్వేవ్యాక్సినేషన్కు దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలకు కౌన్సిలింగ్మరో పది రోజుల్లో పూర్తయ్యేలా చర్యలుజిల్లాలో ఇప్పటివరకు ఫస్ట్ డోస్ 107, సెకండ్ డోస్ 59 శాత
షాద్నగర్, నవంబర్ 3 : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయ నిధి ఓ వరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం రాత్రి షాద్నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురి లబ్ధిదార
షాద్నగర్, నవంబర్ 3 : మద్యం సేవించేందుకు డబ్బులు లేకపోవడంతో దారిదోపిడీకి పాల్పడిన నలుగురు వ్యక్తులు జైలుపాలయ్యారు. లారీని మరో డీసీఎం వ్యాన్తో అడ్డగించి, లారీ డ్రైవర్, మరో డ్రైవర్ను చితకబాది, వారి నుం
బొంరాస్ పేట : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కొవిడ్ టీకా వేయాలని డీప్యూటీ డీఎంహెచ్వో రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహ
బొంరాస్ పేట: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి యువకుడు మృతిచెందిన సంఘటన బొంరాస్పేట పోలీసు స్టేషన్ పరిధిలోని దుద్యాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. దుద్యాలకు చెందిన మొహ్మద్ మొయిజ�
కొడంగల్ : జిల్లా కేంద్రంలోని కోర్టుకు సంబంధించిన భూమిని పరిశీలించేందుకు వచ్చిన జైళ్లశాఖ డీఐజీ మురళీబాబు కొడంగల్ విచ్చేసి సబ్జైల్ను బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్�