చేవెళ్ల టౌన్ : రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై కమిటీ సభ్యుడిగా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రవీందర్ను ఎన్నుకున్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా నియా�
చేవెళ్ల టౌన్ : సమస్యల పరిష్కారానికి ‘శుభోదయం’ అనే కార్యక్రమంలో ఇంటింటికీ తిరుగుతూ అక్కడికక్కడే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్య�
వరంగల్ నీట్ డైరెక్టర్ రమణారావు పర్యావరణ అవగాహన సదస్సులో పాల్గొన్న డైరెక్టర్లు, విద్యార్థులు కడ్తాల్, నవంబర్ 6 : వాతావరణంలో వస్తున్న మార్పులను అరికట్టడానికి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలని వరంగల్ న
ప్రధాన జంక్షన్ల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు కృషి విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన మంత్రి షాబాద్, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ నేతృ�
లక్షా 70వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారుల అంచనాఅవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్, నవంబర్ 6 : ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం దే�
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 2339 చెరువులు 2 వేల చెరువులకు డిజిటల్ సర్వేతోపాటు గుర్తింపు పూర్తి కొనసాగుతున్న చెరువుల సర్వే ఈనెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు ఇప్పటికే చెరువుల�
షాద్నగర్ : బైక్ అదుపు తప్పి బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం కిషన్నగర్ గ్రామ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఫరూఖ్నగర
షాద్నగర్ : ఓ గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 45సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ పట్ట�
గతంలో ఎన్నడూ లేని విధంగా కులవృత్తులకు ప్రోత్సాహం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివ�
కొత్తూరు రూరల్ : చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ తెలిపిన కథనం ప్రకారం.. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన మాసని ప్ర�
ఇబ్రహీంపట్నంరూరల్ : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటిలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11 వరకు రూ. 200 అపరాద రుసుముతో గడువు పెంచినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు, స్టడీసెంటర్ కో-ఆర్డీనే
అధికారుల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమణికంగా నిలిచిందని, రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ద్వారా రైతులు పండించి