నందిగామ : రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హాశాంతి వనంలోని శ్రీరామచంద్ర మిషన్ (హార్ట్పుల్నెస్ ఇన్స్టిట్యూట్) సంస్థకు తెలంగాణ రాష్ట్ర కొవిడ్-19 వారియర్ అవార్డు లభించింది. ఈ అవార్డును రాష్ట్ర ప�
కొత్తూరు రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 44పై సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. కొత్తూరు సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పర
ఇబ్రహీంపట్నంరూరల్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నప్పుడే ఎలాంటి ఇబ్బందులనైనా పరిష్కరించుకునేందుకు వీలుంటుందని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిర అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్య
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పోడుభూముల సమస్యపై అఖిలక్ష నాయకులతో సమావేశం ఇబ్రహీంపట్నం : పోడుభూముల సమస్యకు త్వరలో పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రభుత్వం తీసుకున్న నిర్
ఉమ్మడి జిల్లాలో మెజార్టీ నేలలు ఎర్ర, నల్లరేగడిలే..రంగారెడ్డి జిల్లాలో 55 శాతం ఎర్ర భూములు.. వికారాబాద్ జిల్లాలో 51.5 శాతం నల్లరేగడి..నూనె, పప్పు దినుసుల పంటలకు అనుకూలంరంగారెడ్డి, నవంబర్ 8, (నమస్తే తెలంగాణ): యాస�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షధాన్యం కొనుగోలులో ద్వంద్వ వైఖరిరాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిఆమనగల్లులో పలు అభివృద్ధి పనులు ప్రారంభంఆమనగల్లు, న�
పరిగి, నవంబర్ 8 : పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వికారాబాద్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. అటవీ భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న అందించేందుకు సోమవారం నుంచి గ్రామ కమిటీ�
ధారూరు, నవంబర్ 8: గతంలో అటవీ ప్రాంతంలో చెట్ల ను తొలగించి పంటసాగు చేసుకుంటున్న ఎస్టీ రైతుల పోడు భూముల పరిష్కారానికి గ్రామ సభ నిర్వహించి నట్టు ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి తెలిపారు. సోమవా రం ధారూరు మండల పరిధి�
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మహేశ్వరంలో షాదీముబారక్ చెక్కులు పంపిణీ కరోనాలోనూ పథకాలు ఆపలేదు కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో పెరిగిన ప్రసవాలు జల్పల్లి మున్సిపాలిటీలో పెండింగ్ పనులు త్వరలో పూ�
వానకాలంలో గణనీయంగా పెరిగిన ధాన్యం దిగుబడి నియోజకవర్గంలో 11 కొనుగోలు కేంద్రాలకు అదనంగా మరో నాలుగు ఏర్పాటు ఇబ్రహీంపట్నం, నవంబర్ 7 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయడానికి ప్రభుత్�
1.5 ఎకరాల్లో రూ 8 లక్షలతో ఏర్పాటు వివిధ రకాల రెండు వేల మొక్కల పెంపకం బంట్వారం, నవంబర్ 7 : మండల కేంద్రంలో నూతనంగా పల్లె ప్రకృతి వనం 1.5 ఎకరాల్లో సుమారు రూ 8 లక్షలతో ఏర్పాటు చేశారు. ఒక బోరు బావి తవ్వించి మొక్కలకు నీ�
తెల్ల బంగారానికి భలే డిమాండ్.. రికార్డు స్థాయిలో ధర క్వింటాలుకు రూ. 8000 నుంచి రూ. 8500 మద్దతు ధర రూ. 6,025 కంటే రూ.2,500 అదనం రంగారెడ్డి జిల్లాలో 1,31,609 ఎకరాల్లో పత్తి సాగు సుమారు 10.50 లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా మంచి ధర ప�