షాద్నగర్ : రోడ్డుపై వెళ్తున్న ఓ టిప్పర్ అదుపు తప్పి రోడ్డు సమీపంలో ఉన్న కిరాణ షాపులోకి దూసుకెళ్లిన ఘటన ఫరూఖ్నగర్ మండలం బుచ్చిగూడ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వెల్జర్ల
షాద్నగర్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన గురువారం షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తున్న కిషన్నాయక్ షాద్నగర్ పట్టణంలోని స�
కొందుర్గు : కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 50మంది కాంగ్రెస్ నాయక
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 10 : అన్నదాతల సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని తులేకలాన్ గ్రామానికి చెం�
ప్రీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ తక్కువ పెట్టుబడితో చిరుధాన్యాల సాగు.. అధిక దిగుబడి మార్కెట్లోనూ మంచి డిమాండ్ అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు పత్యామ్నాయ పంటల సాగు పెంప�
మెరుగైన సేవలందిస్తున్న ప్రభుత్వ అంబులెన్స్లు ఒక్క కాల్.. క్షణాల్లో చెంతకు అందుబాటులో అన్ని వసతులు క్షతగాత్రులు, గర్భిణులకు వరం రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 వాహనాలు ఆపదలో అత్యవసర వైద్యం అందిస్తూ బంధువ
సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు భక్తులతో కిక్కిరిసిన కొలనులు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంతో పాటుగా ఆయా గ్రామాల్లో నివాసమున్న ఉత్తర భారతీయులు ఛఠ్ పూజను ఘనంగా నిర్వహించారు. బుధవారం నిర్వహిం�
వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ షాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లను ఆదే�
మొయినాబాద్ : న్యాయ వ్యవస్థలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాజేంద్రనగర్ 16వ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయ మూర్తి రుబినపాతీమా అన్నారు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలో న్యాయ సే
మొయినాబాద్ : ప్రజల సౌకర్యార్థం మూసీ నదిపై వంతెన నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అవ్వగానే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించడం జరుగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్న�
ధారూరు : కారు అదుపుతప్పి బొల్తాపడి హోంగార్డు మృతి చెందగా, అతని భార్య, ఇద్దరు పిల్లలకు గాయాలైన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండ�
పరిగి : పరిగి మండల పరిధిలోని నజీరాబాద్తండాలో పరిగి పోలీసులు మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజీరాబాద్తండాకు చెందిన కేతావత్ చందర్ వ్యవసాయ పొలంలో
పరిగి : కులకచర్ల మండల కేంద్రానికి చెందిన ఆలేటి సాయిలు కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య ఎక్కువ కావడంతో చికిత్స నిమిత్తం ఓ దవాఖానలో చేరాడు. దవాఖాన ఖర్చుల కోసం ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయని�