నందిగామ : ప్రమాద సమయంలో ఎలా స్పందించాలో వాటిని ఎలా ఎదుర్కొవాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం మండలంలోని నాట్కో పరిశ్రమలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాదాలు సంభవ
ఇబ్రహీంపట్నంరూరల్ : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదప్రజలకు కొండంత అండగా నిలుస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరిధిలోని సీతరాంపేట్ గ్రామానికి చెందిన సాతి�
అబ్దుల్లాపూర్మెట్ : గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెద్దఅంబర్పేట-కొహెడ �
షాబాద్ : వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖా అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జై�
చేవెళ్ల టౌన్ : నిరుపేదలకు సీఎం సహాయనిధి వరంలా మారిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మోకిల గ్రామానికి చెందిన హనుమంత్రెడ్డికి సంబంధించిన రూ. 60వేల విలువ గల సీఎం సహాయ న�
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య షాబాద్, నవంబర్ 11: సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం శు భోదయం కార్యక్రమంలో భాగం గా జడ్పీటీసీ అవి�
కొత్తూరు మండలంలోని 2.16 లక్షల మొక్కలు నందిగామ మండలంలో 3.24 లక్షల మొక్కల పెంపకానికి చురుగ్గా ఏర్పాట్లు కొత్తూరు, నవంబర్ 11 : అడవులను 33 శాతానికి పెంచడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో తెలంగాణకు హ�
పారిశుధ్యంలో సత్తా చాటిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఢిల్లీస్థాయిలో జరిపిన సర్వేలో ప్రత్యేక గుర్తింపు.. రాష్ట్రపతి అవార్డుకు ఎంపిక ఇబ్రహీంపట్నం, నవంబర్ 11 : మున్సిపాలిటీల ప్రత్యేకాభివృద్ధికి ప్రభుత్వం �
కూరగాయల సాగుకు జిల్లా అనుకూలం జిల్లాలో 60 శాతం మేర టమాట పంట సాగు క్యారెట్, క్యాలిఫ్లవర్, ఆకుకూరలను సాగు చేస్తున్న రైతులు రోజుకు 395 మెట్రిక్ టన్నుల కూరగాయలను తరలిస్తున్న జిల్లా రైతాంగం కూరగాయల హబ్గా రంగ
కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు అన్ని నియోజకవర్గాల్లో ధర్నా రైతు నష్టపోవద్దన్నదే సీఎం కేసీఆర్ తపన నిరసన జ్వాల హస్తినకు తాకాలి రైతులకు అన్యాయం జరిగితే టీఆర్ఎస్ ఊరుకోదు రాష్ట్ర వి
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఉత్తర భారతీయులు ఛఠ్ పూజా కార్యక్రమాన్ని గురువారం ఉదయం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగానే సూర్యభగవానుడికి వివిధ పండ్లు నైవేద్యంగా స�
షాబాద్ : ఈ నెల 12వ తేదీ నుంచి యాదాద్రి భువనగిరిలో జరిగే రాష్ట్రస్థాయి బాలుర హాకీ టోర్నమెంట్కు జిల్లా నుంచి 18మంది క్రీడకారులు ఎంపీకైన్నట్లు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు తెలిపారు. ఎం
మొయినాబాద్ : బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ మహిళా రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా ట్రాలీ ఆటో ఢీకొని మృతి చెందింది. ఈ సంఘటన మండల పరిధిలోని హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై కనకమామిడి గేట్ వద్ద చోటుచేసు�
కడ్తాల్ : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండాకు చెందిన దర్జీనాయక్కి రూ. 12వేలు ముఖ్యమంత్రి సహ�
ధారూరు : రైతులకు జాతి ఆహార భద్రత మిషన్ పథకం కింద వేరుశనగలు పంపిణీ చేస్తున్నట్లు వికారాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్ అన్నారు. గురువారం ధారూరు మండల కేంద్రంలోని మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు