కడ్తాల్ : విద్యుత్షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని టాక్రాజ్గూడ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని టాక్రాజ్గూడ తండాకి చెందిన విస్లావత్ దీ�
పారిశుధ్యంలో ఉమ్మడి జిల్లాకు అవార్డుల పంట ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ జాబితాలో వికారాబాద్ ప్లస్లో తాండూరు, కొడంగల్ తోపాటు రంగారెడ్డి జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీలు అవార్డులు ప్రకటించిన కేంద్రం.. నవం�
నాణ్యతకు, రుచికి పెట్టింది పేరు తాండూరు కందిపప్పుఇప్పటికే ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ జారీప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతిజీఐ ఐడెంటిఫికేషన్ కోసం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతాండూరు, నవంబర్ 13 : కందిప�
వరికి సరైన ప్రత్యామ్నాయం పల్లికాయ సాగుమార్కెట్లో పల్లి నూనెకు మంచి డిమాండ్ఆ దిశగా ముందుకు సాగాలని రైతులకు వ్యవసాయ నిపుణుల సూచనపల్లి సాగుకు జిల్లా భూములు అనుకూలంఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 13 : నూనెగి�
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుజిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతోమంత్రి వీడియోకాన్ఫరెన్స్పరిగి, నవంబర్ 13 : పేదలకు సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర వ
యాచారం, నవంబర్13 : జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో సత్తా చాటి రాష్ర్టానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్హాల్లో జిల్లా ఫ్లోర్�
35 మందికిపైగా గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం మర్పల్లి మండలంలోని గుర్రం గట్టు తండా సమీపంలో ఘటన మర్పల్లి, నవంబర్ 12: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన మర్పల్లి మండలం
రంగారెడ్డి, నవంబర్ 12, (నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయమన్న కేంద్రం వైఖరికి నిరసనగా గులాబీ దళం కదిలివచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పె�
ప్రభుత్వ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల బాగుపై లేదు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ శ్రీనివాస్రెడ్డి , ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, నవంబర్ 12 : ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల శ�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇబ్రహీంపట్నంలో భారీ ధర్నా ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో రైతుల ధర్నాఇబ్రహీంపట్నం, నవంబర్ 12 : క�
ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలి రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్, నవంబర్ 12: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకర�
బ్యాంకర్ల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్, నవంబర్ 12: వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారు
షాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఏడేళ్ల కాలంలోనే ఊహించని అభివృద్ధి చెందిందని కండ్లు మండిన బీజేపీ ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తీసుకువచ్చి రైతంగాన్ని ఇబ్బందులు పెడు
కొడంగల్ : మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మున్సిపల్ ప�
షాద్నగర్ : బంధువు దశదిన కర్మలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువలో పడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చె�