ఇబ్రహీంపట్నం : గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీఇందు కళాశాల వద్ద మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శేరిగూడ సమీపంలోని శ్రీఇందు కళాశా�
షాబాద్ : ప్రభుత్వ నిధులతో గ్రామాలన్నీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిధిలోని పెద్దవేడులో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి, ఎంపీపీ కోట్ల
మహేశ్వరం, నవంబర్ 14: గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు ఉండాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను పటిష్టపరిచేందుకు నూతన పంచాయత�
ప్రతి ఇంటికి భగీరథ నీటి సరఫరా అంతర్గత మురుగుకాలువల నిర్మాణం ప్రతి రోజూ చెత్త సేకరణ వీధివీధికీ విద్యుత్ దీపాల అందాలు రూ. 60లక్షలతో ప్రగతి పనులు కొందుర్గు, నవంబర్ 14 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రా�
షాద్నగర్ టౌన్, నవంబర్ 14: జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఆదివారం షాద్నగర్ గ్రేడ్-1 గ్రంథాలయం లో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వినాయక గంజ్లోని గ్రంథాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి గ్రంథాలయ అ
తుర్కయాంజాల్, నవంబర్ 14: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. పౌర సరఫరాల సంస్థ సహకారంతో జిల్లా మార్కెటి�
ధారూరు : రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే సాధ్యమని, అబివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చూసి భారీగా టీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డ�
తాండూరు : తాండూరు పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్పన సమీపంలోని తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్08ఎఫ్బి 2268 నంబర్ గల కారు, టీఎస్34డి3724 గల ద్విచక్రవానాన్ని ఢ
షాద్నగర్ : యాదవుల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా షాద్నగర్ పట్టణంలో శనివారం రాత్రి అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి పట్టణ పురవీదుల్లో
ఇబ్రహీంపట్నం : ఈ నెల 22న ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో వరుణార్చన, అభిషేకం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన చెరువును సందర్శించి టీఆర్ఎస్ రాష�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రమేశ్ ఆనారోగ్యానికి గుర
మహేశ్వర మహా పిరమిడ్ పునఃప్రారంభ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ధ్యానులు కడ్తాల్ : ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం పొందవచ్చని, ధాన్యంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ది పిరమిడ్ స్పిరిచ్యువల్�