చేవెళ్ల రూరల్ : చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం ఆయన చేవెళ్లకు వెళ్తుండగా మల్కాపూర్ స్టేజ్ వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన ఆటోను గమనించిన ఎ
మొయినాబాద్ : ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపాధి లేని వారు వ్యాపార రంగంలో రాణించాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీ�
ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే ‘శుభోదయం’ షాబాద్, నవంబర్ 16 : ప్రభుత్వ నిధులతో గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షా�
మర్పల్లి, నవంబర్16: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీడీవో వెంకటరాములు పేర్కొన్నారు. మంగళవారం చైల్డ్లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన ముఖ్య అ
హరితమయంగా రావులపల్లె ఆహ్లాదకరంగా స్వాగత ద్వారాలు ఏపుగా పెరిగిన మొక్కలు ఆకుపచ్చగా గ్రామ పరిసరాలు మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేవెళ్ల రూరల్, నవంబర్ 16 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలం
కొత్త ఓటరు నమోదు, చేర్పులు, మార్పులకు మరో అవకాశం ఆన్లైన్ (గరుడ యాప్), ఆఫ్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన జనవరి 5న ఓటరు తుది జాబితా 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటు నమోద�
ప్రారంభమైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం మొదటి రోజు నామినేషన్లు నిల్ ఈ నెల 24న నామినేషన్ల పరిశీలన, 26న ఉపసంహరణ డిసెంబర్ 10న ఎన్నికలు రంగారెడ్డి కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి అమయ్కుమార్
మర్పల్లి : ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. కుటుంబ సబ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోటమర్పల్లి గ్రామానికి చెందిన అస్�
పెద్దేముల్ : బృహాత్ పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగం పెంచి పూర్తి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తట్టేపల్లి గ్రామంలో సుమారు 2గం
తాండూరు : అక్రమంగా తరలించే రేషన్ బియ్యం దందాకు అడ్డు వస్తున్నాడనే కోపంతో కారుతో బైక్ను ఢీకొట్టి హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన గుట్టు రట్టయింది. ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి మం
పరిగి : వికారాబాద్ జిల్లా పరిధిలో బుధవారం నుంచి వరి ధాన్యం కొనుగోలు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్ నిఖిల
షాద్నగర్ : కొవిడ్ కారణంగా అనాథాలుగా మారిన చిన్నారులకు సర్కారు అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు. మంగళవారం చైల్డ్రైట్స్ వీక్ సందర్భంగా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్ష�
షాద్నగర్ : జిల్లాలోని స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికల నోటిఫికేషన్ను జిల్లా కలెక్టర్, ఎన్నికల నిర్వాహన అధికారి అమోయ్కుమార్ మంగళవారం విడుదల చేసి వివరాలను వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ
యాచారం : మండల నిధులను ఎటువంటి తీర్మాణం లేకుండా ఎంపీపీ సుకన్య ఖర్చు చేసినందుకు ఆమెపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల టీఆర్ఎస్ ఎంపీటీసీలు మంగళవారం జిల్లా కలెక్టర్ అమయ్�
పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట చౌరస్తాలో మంగళవారం ఓ డీసీఎం అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. హయత్నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపు కూరగాయల లోడుతో వెలుతున్న ఏపీ39టీఎఫ్ 1517 నంబర్ గల డీసీఎం అదుపుతప్పి �