ఇబ్రహీంపట్నం : స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో చేపట్టిన స్వచ్ఛ అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఇబ్రహీంపట్నం మన్సిపాలిటీని రాష్ట్రంలో గుర్తించిన 8 మున్సిపాలిటీల్లో ఇబ్రహీంపట్నంను �
యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నందివనపర్తిలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట క�
హయత్నగర్ రూరల్ : రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట వద్ద విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం 10గంటల సమయంలో 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వివరాల్లోకి వెలితే.. శనివారం ఉదయం ఎడతెరిపి లేకుండా ముసురు కురుస�
ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి మొయినాబాద్ : ఉజ్వల భవిష్యత్ నిర్మాణం కోసం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమతి రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్న�
గంజాయి, గుట్కా, నాటుసారా క్రయవిక్రయాలపై ప్రభుత్వం సీరియస్ క్షేత్రస్థాయిలో సోదాలు చేయాలని సిబ్బందికి ఆదేశాలు రంగంలోకి దిగిన పోలీస్, ఎక్సైజ్ అధికారులు ఆమనగల్లు,నవంబర్19 : రాష్ట్రంలో మత్తు పదార్థాల వాస
మంచాల నవంబర్ 19 : ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరలో శివనామస్మరణతో మార్మోగింది. కార్తిక మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జాతర జరుగనున్నది. తొలిరోజు శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తర�
నేడే లక్కీ డ్రా రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు 8,239 దరఖాస్తులు వికారాబాద్ జిల్లాలో 59 షాపులకు 837 దరఖాస్తులు రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, నవంబర్ 19: మద్యం షాపులను దక్కించుకొనే అదృష్టవంతులు ఎవరో శనివ�
రంగారెడ్డి జిల్లాలో గణనీయంగా పెరిగిన అడవులు జలకళను సంతరించుకున్న కరువు ప్రాంతాలు నిండుకుండలా నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు ఇబ్రహీంపట్నం, నవంబర్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత�
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 19: సాహిత్య రంగంలో యువత కనిపించడం లేదనే వాదనకు తెలంగాణ సారస్వత పరిషత్తు నడుం బిగించి పా ఠశాల స్థాయి నుంచే వందలాదిగా కవులు, రచయితలను తయారుచేసేందుకు పూనుకోవడం హర్షణీయమని ప్రభుత్�
మాదాపూర్, నవంబర్ 19: సీఎం కేసీఆర్ విధి విధానాలు నచ్చడంతో తెలంగాణలో పెట్టుబడు లు పెట్టేందుకు పలు విదేశీ, స్వదేశీ సంస్థలు, కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయని, రాష్ట్రంలో ఎలక్ట్రిక్, సోలార్ సంస్థల
వికారాబాద్ : ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలలో వికారాబాద్ ప్రాంతానికి చెందిన కూర మహతి స్వర్ణ పథకం సాధించింది. శుక్రవారం వికారాబాద్ అటవీ శాఖ అతిథి గృహంలో సైక్లింగ్ గ్రూప�
తాండూరు : తాండూరు పట్టణంలోని శారదబాయి అనే మహిళ అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు నగరంలోని నిమ్స్ దవాఖానలో చేర్పించారు. దవాఖానలో ఆమె వైద్యం కోసం ఎక్కువ ఖర్చు అవుతుందని వైద్యులు సూచించడంతో సహాయ �
ప్రమాదంలో ఒకె కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి కొత్తూరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు మృతి చెందిన సంఘటన కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ అబ్దుల్లా తెలిపిన కథనం ప్రకారం.. �
శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా తిష్టవేసిన సమస్యల పరిష్కారినికై శుభోదయం కార్యక్రమాన్ని నిర్విహిస్తున్నట్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఆలాం�