కొత్తూరు రూరల్ : రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం కొత్తూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రైల్వే ఐఓ కానిస్టేబుల్ శ్రీనివాస్గౌడ్ తెలిపిన కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం గుర్తు త
ఇబ్రహీంపట్నం : స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయి అవార్డును ఇబ్రహీంపట్నం మున్సిపాలిటి సాధించిన సందర్భంగా ఆదివారం రాష్ట్ర ఐటీ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి
యాచారం : మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలకు మండలంలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వరిపంట నేలకొరిగిన వర్షం నీటిలో మునిగిపోయింది. వడ్లు నేలరాలాయి. కల్లాల వద
చేవెళ్ల టౌన్ : గేదెను తప్పించబోయి ఆటో కారును ఢీకొన్న సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గేటు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లాలోని కోస్గి మండంలోన�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని గట్టు ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ ఆనారోగ్యానికి
రైతుల అభ్యున్నతికి మేలుపంటల సాగుపై పూర్తి స్థాయిలో అవగాహననూతన వ్యవసాయ విధానాలపై సమాచారంజిల్లాలో పూర్తి అయిన 97 రైతు వేదికలుఒక్కో రైతు వేదిక నిర్మాణానికి రూ.22లక్షలు వికారాబాద్, నవంబర్ 20 : రైతులు ఆర్థికం�
రాష్ట్రం రాక ముందు సాగు సాగలే..తెలంగాణ వచ్చాక వ్యవసాయం పండుగైంది..ఉమ్మడి జిల్లాలో అధికంగా పత్తి, క్యాబేజీ, క్యారెట్ పంటల సాగుఒకప్పుడు మన ప్రాంతం నుంచి వలస వెళితే.. ప్రస్తుతం మనవద్దకే వలస కూలీలు..రంగారెడ్డ�
ఔటర్ చుట్టూ రైల్వే లైన్ప్రధాన రహదారి, సర్వీస్రోడ్డు మధ్య రైలుమార్గంఎంఎంటీఎస్తరహాలో సేవలుప్రభుత్వం ద్వారా రైల్వేశాఖను కోరనున్న హెచ్ఎండీఏనగర స్టేషన్లపై తగ్గనున్న ట్రాఫిక్ ఒత్తిడిభవిష్యత్ రాక�
కొడంగల్, నవంబర్ 20 : కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, కోస్గి మున్సిపాలిటీల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంత్రి కేటీఆర్ను కోరారు. శనివారం హైదరాబాద్లోని ప
-ఎమ్మెల్యే జైపాల్యాదవ్కడ్తాల్, నవంబర్ 20 : పోడు భూముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కు�
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి జాతర వైభవంగా కొనసాగుతుంది. జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం రెండోరోజు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు చేసి, ఆలయ ఆవరణలో శతచంఢీ హో�
కడ్తాల్ : పోడు భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. పోడు భూముల సమస్యలపై శనివారం కడ్తాల్ మండలానికి చెందిన 60 గిరిజన కుటుంబాలు జడ్పీటీసీ దశరథ్నా
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన జనార్దన్గుప్తాకి రూ. 2లక్షలు, వీరమణికి రూ. 1లక్ష, మాడ్గుల్ మండలం కొరతండాకి చె
షాద్నగర్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ తెలిపారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్ట�
కొందుర్గు : ఎదురెదురుగ వస్తున్న రెండు వాహనాలు ఢీ కొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్ నుంచి వస్తున్న టీఎస్ 07 యుహెచ్ 6259 బులే�