ఇబ్రహీంపట్నంరూరల్ : అనుమతులతో పాటు, డ్రైవింగ్ లైసెన్స్ లేని ప్రైవేటు వాహనాలను రోడ్లపై తిప్పితే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీస
ఇబ్రహీంపట్నం : పాలకవర్గం, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయడం ద్వారానే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటికి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు వరించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ�
శంకర్పల్లి : శంకర్పల్లి మండలంలో నర్సరీలు అంగన్వాడీల నిర్వాహన బాగుందని కొత్తగా అధికారిగా ఎంపికైన ఐఏఎస్ అధికారి మేఘన అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్వెర్తి, మాసానిగూడ గ్రామాలను సందర్శించి అంగన్వాడీ క
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలంలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ ఆనారోగ్యానికి గు�
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఐదో రోజు అమ్మవారికి పుష్పార్చన, అర్చనలు, హారతి, విశేష పూజల�
మార్కెట్లో టమాటాకు మంచి డిమాండ్ జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్,శంషాబాద్ మార్కెట్లలో విక్రయాలు రంగారెడ్డిజిల్లాలో 5,700 ఎకరాల్లో టమాటా సాగు ఎకరాకు రూ.60వేల ఖర్చు, రూ.4లక్షల వరకు ఆదాయం అనుకూలమైన ధర ఉండడంతో �
పలువురు విద్యార్థులకు గాయాలు ఉస్మానియా దవాఖానకు తరలింపు బాధితులను పరామర్శించిన మంత్రి సబితారెడ్డి విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా వైద్యం అందిస్తుందని ప్రకటన కులకచర్ల, నవంబర్ 22 : ఆటో బోల్తాపడి ఆరుగ�
ఇబ్రహీంపట్నం రూరల్, నవంబర్ 22: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నం డ�
షాబాద్, నవంబర్ 22: రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్రెడ్డిని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కలిశారు. సోమవారం కలెక్టరేట్లో ఎమ్మెల్సీగా నామినేష�
పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజుకు అవకాశం అభ్యర్థులకు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్లను అందజేసిన మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి రెండు సెట్ల నామినేషన్న్ల దాఖలు చేసిన మహేందర్రెడ్డి నేడు మరో సెట్ న�
వికారాబాద్ జిల్లాలో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 154 ఉప కేంద్రాలుమొదటి విడుతగా 56 పల్లె దవాఖానల ఏర్పాటుకు నిర్ణయంఒక్కో పల్లె దవాఖానలో ఎంబీబీఎస్ డాక్టర్,స్టాఫ్ నర్సుకాంట్రాక్ట్ పద్ధతిన నియామకా�
ఆమనగల్లులో భవన నిర్మాణానికి రూ. కోటి నిధులు మంజూరుహర్షం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, పాఠకులుఆమనగల్లు, నవంబర్ 21 : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని గ్రంథాలయాలకు మహర్దశ రానునున్నది. ఆయా మండలాల్లో ఉన్న గ్ర�
మంచాల నవంబర్ 21 : హరితహారంతో పల్లెలు, ప్రభుత్వ పాఠశాలలు పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్నాయి. ఖాళీ ప్రదేశాలు, రోడ్లకిరువైపులా ప్రభుత్వ పాఠశాలలో విరివిగా పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటి సంరక్షింస్తుడ
మర్పల్లి : ఆటో ఆటో దొంగిలించిన వ్యక్తి రిమాండ్ వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెంకటశ్రీను తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కల్ఖోడా గ్రామానికి చెందిన సుంకి మాణిక్యంకు చెం�