షాబాద్ : షాబాద్ మండలంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి 8గంటల వరకు మంచు కమ్ముకుంది. దీంతో ముంబాయి-బెంగూళూరు లింకు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్య�
స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ టీఆర్ఎస్ తరఫున అభ్యర్థులు పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు నామినేషన్లు పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం కానున్న ఎన్నిక శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్న
ఈ నెల 29 నుంచి జిల్లాలో వ్యాసెక్టమీ పక్షోత్సవాలు.. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ఇబ్రహీంపట్నం, నవంబర్ 24 : కుటుంబ సంక్షేమంలో భార్యాభర్తలిద్దరికీ సమాన బాధ్యత ఉంటుంది. స్త్రీలకు చేయూతనందించేందు
ఊపందుకున్న ఉన్ని దుస్తుల కొనుగోళ్లు ఉమ్మడి రంగారెడ్డిలో వెలసిన విక్రయ కేంద్రాలు చిన్న పిల్లల నుంచి పెద్దల దాక.. మార్కెట్లో ఆకట్టుకునే డిజైన్లలో స్వెటర్లు చలి నుంచి ఉపశమనం పొందుతున్న ప్రజలు ఇబ్రహీంపట్
ఇబ్రహీంపట్నంరూరల్ : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని నెరపల్లిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఇబ్రహీంపట్నం స్థాన�
హయత్నగర్ రూరల్ : ఎట్టకేలకు హత్య మీస్టరీ వీడింది. తారామతిపేట మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించి బుధవారం వివరాలు వెళ్లడించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ అమాయక మహిళను హత్య చేసి నగలను తస్కరించి పరారైన ఘటన
కడ్తాల్ : జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లి జాతర భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆరో రోజు అమ్మవారికి అర్చనలు, హరతీ, విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్త
కొడంగల్ : వారం రోజుల క్రితం అదృశ్యమైన మహిళ పొలంలో శవమై కనిపించిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కావలి లక్ష్మి(40), వారం రోజుల క్రి
కొత్తూరు రూరల్ : ప్రభుత్వం నుంచి ప్రజలకు, విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతలో రాజీపడొద్దని తెలంగాణ ఆహార భద్రత కమిషన్ సభ్యులు భారతి అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని గూడూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత ప
షాద్నగర్ : ఏ ప్రభుత్వమైన రైతు సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారనే విషయాన్ని ప్రభు
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన 50మంది ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వై
ఇబ్రహీంపట్నం : సైబర్నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదిబట్ల సీఐ నరేందర్, షీటీం ఎస్సై శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని ఎంపీపటేల్గూడ ప్రభుత్వ పాఠశాలలో సైబర్ న�