ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 28 : రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి దళారుల ప్రమేయం లేకుండా పూర్తి భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు సత్ఫలితాలిస్తున్న�
పెద్దేముల్, నవంబర్ 28 : యువత భగవద్గీతను, అందులోని శ్లోకాలను చదివి వాటి సారాంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరముందని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ఆవరణల
వికారాబాద్ : అనంతపద్మనాభస్వామి జాతరకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. క�
శివనామ స్మరణతో మార్మోగిన దేవాలయ పరిసర ప్రాంతాలు ఒకే రోజు యాభైవేల మంది స్వామి వారిని దర్శించుకున్న భక్తులు మంచాల : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుగ్గరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. స్వా�
యాచారం : మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో వెంకట్రెడ్డి అనే రైతు పొలంలో ఉన్న బోరు నుంచి పాతాల గంగా ఉబికి వస్తుంది. నెల రోజులుగా నీరు పుష్కలంగా రావడంతో రైతు బోరు ఆన్ చేయకుండానే నీరు పొలానికి మళ్లిస్తున్న�
చాయ్ నుంచి చేపల పులుసు దాకా..స్వీట్లు మొదలు ఐస్క్రీంల వరకు.. అన్నింటి వడ్డన వాటిలోనేకుండల్లో వంటతో పూర్తి పోషక విలువలుఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న ప్రకృతి వైద్య నిపుణులుహయత్నగర్ రూరల్, నవంబర్ 2
నెరవేరిన సీఎం కేసీఆర్ హామీవికారాబాద్ జిల్లాలో 634 మందికి లబ్ధిరంగారెడ్డి జిల్లాలో 500మందికి పైగా..హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులుపరిగి/ఇబ్రహీంపట్నం, నవంబర్ 27 : సమగ్ర శిక్ష అభియాన్, కేజీబీవీల్లో పనిచేస్తు�
గ్రామంలోని 80 శాతానికి పైగా రైతుల సాగుడిమాండ్ ఉండటంతో పెరిగిన సాగు విస్తీర్ణంతాండూరు రూరల్, నవంబర్ 27 : ఉల్లిగడ్డ సాగులో మండలంలోని మిట్టబాసుపల్లి ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలోని 80 శాతానికి పైగా రైతు�
తుర్కయాంజాల్, నవంబర్ 27 : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా మున్సిపాలిటీ పరిధి మునగనూర్ 1వ వార్డులోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ బాలికల �
డీఎస్ఆర్ యాప్లో రోజువారీ పనుల నమోదు గ్రామాభివృద్ధిలో కార్యదర్శుల పాత్రే కీలకం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఆన్లైన్ ప్రక్రియ గ్రామాల్లో పనులపై ఎప్పటికప్పుడు సమాచారం : డీపీవో ఇబ్రహీంపట్నం, నవంబ�
ఎమ్మెల్సీలుగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు అధికారికంగా ప్రకటించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమయ్కుమార్.. ధ్రువీకరణ పత్రాల అందజేత ఎమ్మెల్సీలను అభినందించిన మంత్రి కే�