చేవెళ్ల టౌన్ : మన ఆరోగ్యశ్రీ పథకాన్ని చూసే కేంద్రం అయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం చేవెళ్లలోని
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లాలో భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మైసిగండి మైసమ్మతల్లి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా కార్తీక మాసంలో అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అనావాయితీగా వస
కడ్తాల్ : మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామంలో శుక్రవారం అయ్యప్పస్వామి మహాపడి పూజ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు చందర్నాయర్, రాజ్దేశ్పాండే ఆధ్వర్యంలో కన్నెస్వామి మంతాపురం చంద్రశేఖర్ నిర్వహిం
రెండేళ్ల తర్వాత దర్శనానికి పోటెత్తిన భక్తజనం భక్తి పారవశ్యంతో పుణ్యస్నానాలాచరించిన భక్తులు ఇబ్రహీంపట్నం : ఇక్కడ పుణ్యస్నానాలాచరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ ప్రాం
కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన వరి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మహా ధర్నా కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, �
మద్యం దుకాణాల కోసం పోటెత్తిన దరఖాస్తులు రంగారెడ్డి జిల్లాలో గురువారం ఒక్కరోజే4వేలకు పైగా.. ఎక్పైజ్శాఖకు భారీగా ఆదాయం రేపు లక్కీడ్రా ద్వారా షాపుల కేటాయింపు రంగారెడ్డి, నవంబర్ 18, (నమస్తే తెలంగాణ): జిల్లాల�
రైతుల పక్షాన మహాధర్నాకు తరలిన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ శ్రేణులతో దద్దరిల్లిన ధర్నా చౌక్ పెద్ద ఎత్తున నినాదాలు.. ప్లకార్డుల ప్రదర్శన తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టతనివ్వాల�
యాచారం : డబ్బులివ్వాలని కాంట్రాక్టర్ను బెదిరించిన ఇద్దరు నకిలీ పోలీసులను గురువారం యాచారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ లింగయ్య కథనం ప్రకారం వివరాలు.. నల్లొండ జిల్లా మరిగూడ మండలం శివన్
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి నేటి నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఏడు రోజులపాటు నిర్వహించే జాతర నిర్వహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరను పురస్కరించుకుని ఆలయానికి �
యాచారం : రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తికి ఇబ్రహీంపట్నం సివిల్జడ్జి గురువారం ఇచ్చిన తీర్పులో శిక్ష పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా దుగ్గీ మండలం ముక్తూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవ�
‘పల్లెప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు పూర్తయిన వైకుంఠధామం ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పచ్చదనంతో కళకళలాడుతున్న ఊరు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం చేవెళ్ల రూరల్, నవంబర్ 17 : ప్
వరిసాగుతో తప్పని ఇక్కట్లు యాంత్రీకరణపై ఆధారపడ్డ రైతులు కష్టాల్లోకి నెట్టేస్తున్న డీజిల్ ధరలు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల అద్దె భారం ప్రత్యామ్నాయ పంటలే మేలంటున్న వ్యవసాయ నిపుణులు ఇబ్రహీంపట్నం, నవంబర్
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 599 నర్సరీలు అటవీ శాఖ పరిధిలో ప్రారంభమైన మొక్కల పెంపకం గ్రామపంచాయతీల్లో ఈ నెలాఖరు వరకు.. నాలుగు మున్సిపాలిటీల్లో 3,22,000 మొక్కలు.. రూ.7.68కోట్లు పైగా ఖర్చు మొక్కల పెంపకానికి ఏర్పాట్ల