యాలాల : ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతు దవాఖానలో చికిత్స తీస
ఈనెల 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ నెలరోజులపాటు పరిశీలన ప్రక్రియ గ్రామసభలు నిర్వహించి అర్హులను తేల్చనున్న జిల్లా యంత్రాంగం గ్రామ, డివిజన్ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు కమిటీల్లో స్థానిక రైతుల�
కడ్తాల్, నవంబర్ 5 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలు మరిచి కుమ్మక్కయ్యాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులత�
ప్రతిరోజూ డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు కులకచర్ల, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిపథంలో దూసు�
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 5 : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని ఎంపీపీ కృపేశ్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం మండల పరిధిల
అభివృద్ధిలో దూసుకుపోతున్న కంకణాలపల్లి ప్రతి కాలనీలో సీసీ రోడ్డు.. ఇంటింటికీ తాగునీరు ఊరంతా పచ్చని మొక్కలతో ఆహ్లాదభరితం అందుబాటులోకి వైకుంఠధామం పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు కోట్పల్లి, నవంబర్
తుర్కయాంజాల్ : అబ్ధుల్లాపూర్మెట్ మండలం తొరూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 383/1లోని ప్రభుత్వ భూమిలో అధికారులు చేపట్టిన సర్వేను స్థానిక రైతులు అడ్డుకోగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ శ
అబ్దుల్లాపూర్మెట్ : కళాశాల బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యమైన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శుక్రవారం పోలీసుల తెలిపిన ప్రకారం.. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెంది�
షాబాద్ : పోడు భూములపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం పోడు భూములపై జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ అధికారుల
షాబాద్ : ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దవేడు గ్రామానికి చెందిన ఎనిమిదిమంది శుక్రవారం �
మొయినాబాద్ : మండల పరిధిలోని చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో కోటీ రుద్రాక్ష నగరిలో కోటీ రుద్రాక్ష అర్చన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. శుక్రవారం గడప గడపకు రుద్రాక్ష
మొయినాబాద్ : భార్యపై అనుమానం పెంచుకుని భార్యను హత్య చేసిన భర్తకు న్యాయస్థానం శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జి�
కడ్తాల్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సిద్ధాంతాలు మరిచి కుమ్మక్కయ్యాయని, అనైతికంగా పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీని ఓడించాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మ