మొయినాబాద్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల కళాశాల, పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేయడానికి దరఖాస్తులు చేసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా సమన్వయధి�
తలకొండపల్లి : బాధిత కుటంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంద ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలోని చంద్రధన గ్రామానికి చెందిన మల్లేశ్ ఆనారోగ్యానికి
మొయినాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ సురబీ వాణీదేవి తోలుకట్టా గ్రామానికి విచ్చేసి గ్రామంలో ఉన్న పీవీ నర్సింహారావు మెమోరియల్ ట్రస్ట్ను సందర్శి�
ముసాయిదా ఓటరు జాబితా విడుదల రంగారెడ్డి జిల్లాలో 31,49,800, వికారాబాద్లో 9,01,623 ఓటర్లు జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండిన వారికి ఓటరుగా నమోదుకు అవకాశం డిసెంబర్ 20 వరకు దరఖాస్తుల పరిశీలన పోలింగ్ కేంద్రాల్లో అందుబాటు�
చేవెళ్లటౌన్, నవంబర్ 1 : ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. గ్రామాల అభివృద్ధికి సర్కార్ అధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. తద్వ�
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గంపై ఉత్కంఠ ముగిసిన కమిటీ పదవీకాలం కొత్త చైర్మన్ పదవి కోసం ఆశావహుల ఎదురుచూపు ఎల్బీనగర్, నవంబర్ 1: గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్తగా వచ్చే పాలకవ
పెద్దేముల్, నవంబర్ 1:మండల పరిధిలోని ఆయా గ్రా మాల్లో వరి పంటను సాగు చేసిన రైతన్నలు కోతలకు సిద్ధ మవుతున్నారు. వానకాలంలో 2,592 మంది రైతులు 4,30 2 ఎకరాల్లో దొడ్డురకం, కామన్ రకం వరి పంట లను సాగు చేస్తున్నారు. రేగొండి
వరి ధాన్యానికి అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచాలి ధాన్యం కొనుగోలుపై అధికారుల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్, నవంబర్ 1 : నాణ్యమైన, శుభ్రమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా
-ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు, అక్టోబర్ 31 : కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలుకు ఎన్ని కొర్రీలు పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం �
షాద్నగర్, అక్టోబర్ 31 : ఉక్కు మనిషి సర్దార్ పటేల్ సేవలు ఆదర్శనీయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ కొనియాడారు. ఆదివారం సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి సందర్భంగా షాద్నగర్ పట్టణంలో పటేల్ రోడ్డులో ఉన్న ఆ
అభివృద్ధిలో దూసుకెళ్తున్న పగిడ్యాల్ గ్రామ రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగుకాల్వల నిర్మాణం అందుబాటులోకి వ�
సర్కారు సాయంతో సొంత పొలాల్లోనే కల్లాల నిర్మాణం ఇదివరకు రోడ్ల వెంట ధాన్యం కుప్పలు ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు కల్లాల నిర్మాణంతో శ్రమ తగ్గింది.. సమయం ఆదా అవుతున్నది.. రంగారెడ్డి జిల్లాలో నూర్పిడి కల్ల
రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు జీవం పోస్తున్నది మిషన్ కాకతీయతో చెరువులు అభివృద్ధి బాలాపూర్ చెరువులో చేప పిల్లలను వదిలిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, అక్టోబర్ 31 : రాష్ట్రంలో ఉన్న 30 వేల చెరువు�
త్రీఆర్స్పై ప్రత్యేక కార్యాచరణ ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్లను నిర్వహించిన అధికారులు చదువులో వెనుకబడిన విద్యార్థులపై విద్యాశాఖ దృష్టి సారింపు జిల్లావ్యాప్తంగా 97 స్కూళ్లలో నవంబర్ మొదటి వారం నుంచి భ
రావిర్యాల పెద్ద చెరువులో మత్స్య కారులతో కలిసి చేప పిల్లలను వదులుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాద్నగర్, అక్టోబర్ 31: తెలంగాణలోని 30 వేల చెరువుల్లో సుమారు 93 కోట్ల ఉచిత చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం వద�