జిల్లాలో 6,375 సంఘాలకు రూ.274 కోట్ల రుణాలు రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా రంగారెడ్డిజిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో రుణ విస్తరణ కా�
షాద్నగర్రూరల్ : గంజాయి అమ్ముతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న సంఘటన షాద్నగర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. షాద్నగర్ పట్టణంలోని పటెల్రోడ్డుకు శివ అనే యువకుడు మరో వ్
యాచారం : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునేందుకు చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సాహించడంతో ఫలితంగా మంచి ఉపాధి పొందుతున్నారు. మండలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండటంతో మత్స్యకా�
చేవెళ్ల టౌన్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కే�
కడ్తాల్ : మండల పరిధిలోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయ హుండీ లెక్కించారు. గురువారం దేవాదాయశాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్ సమక్షంలో అమ్మవారి హుండీ లెక్కింపును నిర్వహించారు. 30రోజులకు సంబంధించిన హ�
ఆమనగల్లు : ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 20 గంజాయి ప్యాకేట్లను స్వాదీనం చేసుకున్నట్లు గురువారం సీఐ ఉపేందర్ తెలిపార�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో మార్కెట్పై తీవ్ర ప్రభావం భారీగా పెరిగిన నిత్యావసర ధరలు గ్యాస్ సిలిండర్ ధర పెంపులో రికార్డు సృష్టిస్తున్న కేంద్రం గ్యాస్ ధర రూ. 952, లీటర్ పెట్రోల్ రూ.113, డీజిల్ రూ. 106.. అదే
ramnటీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతు బంధుతో అన్నదాతకు భరోసా సభకు ఒక్కో గ్రామం నుంచి ఒక్కో బస్సులో తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఉమ్మడి జిల్లాలో సంద�
షాద్నగర్ : టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏండ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 15న వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే టీఆర్ఎస్ విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు షాద్నగర్ నియోజకవర్గ గులాబీ ద
షాబాద్ : పోషకాహార లోపరహిత సమాజాన్ని తయారు చేయాలని, అందుకు గాను స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. బుధవారం జిల్లా కలెక్ట
షాబాద్ : జిల్లాలోని వివిధ ఫ్రైవేట్ సంస్థల్లో నియమకాల కోసం ఈ నెల 29న ఆన్లైన్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి అధికారి జయశ్రీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీ హైదరాబాద్ �
రాజేంద్రనగర్ కోర్టు న్యాయమూర్తి రుబినాఫాతిమా షాబాద్ : న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని రాజేంద్రనగర్ న్యాయమూర్తులు రుబినాఫాతిమా, సుచిత్రలు తెలిపారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిల�
షాబాద్ : అన్ని వర్గాల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మొయినాబాద్ మండల పరిధిలోని హిమయత్నగర్, చిలుకూరు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు.