ఆమనగల్లు : యువత, విద్యార్థులు ఆటలపై ఆసక్తి కనబరుచాలని షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో పోలీసు సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల�
ప్రతీ రోజు తడి, పొడి చెత్త సేకరణ ఎరువు తయారీ కేంద్రానికి తరలింపు ట్రాక్టర్లతో మొక్కలకు నీరు సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీల నిర్మాణం ప్రకృతివనం, వైకుంఠధామం పూర్తి విద్యుత్ దీపాలతో పల్లెకు వెలుగు చేవెళ్ల �
మెండుగా పోషక విలువలు కోట్పల్లి, అక్టోబర్ 20 : పేదోడికి అందుబాటులో ఉండి, ఉత్తమ పోషక విలువలు కలిగిన ఫలం సీతాఫలం. దీన్ని పేదోడి యాపిల్ అని కూడా పేరొచ్చింది. పల్లెటూరి మధురఫలం సీతాఫలం. ప్రతి వర్షాకాలంలో ఈ ఫలా�
నేడు పోలీస్ సంస్మరణ దినం ఇబ్రహీంపట్నంరూరల్/ షాద్నగర్టౌన్, అక్టోబర్ 20 : విధి నిర్వహణ కోసం పోలీసులు తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. ప్రజాసేవ, దేశ రక్షణే కర్తవ్యంగా అసువులు బాసిన పోలీసు వీరులను స్మర�
పచ్చదనంతో కళకళలాడుతున్న మార్కెట్ ఆహ్లాదాన్ని పంచుతున్న 1800 పచ్చని మొక్కలు చెట్లకింద కూర్చునిసేదతీరుతున్న అన్నదాతలు ఆకట్టుకుంటున్న గన్నేరు, గూలాబీ వివిధ రకాల పూల మొక్కలు మర్పల్లి, అక్టోబర్ 20 : మర్పల్లి
వచ్చే నెల 15న వరంగల్లో జరిగే సభకు భారీగా తరలిరావాలి ప్రతి ఊరు నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు వచ్చేలా చూడండి ఒక్కో గ్రామానికి ఒక్కో బస్సు పాసులున్నవారే ఈ నెల 25న ప్లీనరీకి హాజరుకావాలి దేశంలో ఎక్కడాలేన�
నందిగామ : నందిగామ మండలం నర్సప్పగూడ, ఈదులపల్లి గ్రామాల్లో బుధవారం నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి అధికారులు, లబ్ధిదారులను అడి�
ఇబ్రహీంపట్నంరూరల్ : పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామానికి చెందిన హనుమంతు లక్ష్మయ్య అనే వ్యక్త
షాబాద్ : వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా బుధవారం రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ పాల్గొని వాల్మీకి మహర్షి చిత్రపటానిక�
నేటి నుంచి 25వ తేదీ వరకు జిల్లాలో ఖాళీ స్థలాలపై స్పెషల్ డ్రైవ్ మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్న జిల్లా యంత్రాంగం గ్రామాల్లో పార్కు స్థలాలు కబ్జా అయ్యాయని ఫిర్యాదులు రంగంలోకి దిగిన జిల్లా పంచాయతీ శ
చిన్న తిరుపతిగా పేరుగాంచిన చేవెళ్ల వేంకటేశ్వర ఆలయం 700 ఏండ్ల చరిత్ర గల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయం 4 జిల్లాల్లోని 31 గ్రామాల్లో 277 ఎకరాల భూమి ప్రతి ఏడాది శివరాత్రి, దసరా ఉత్సవాలు షాబాద్, అక్టోబర్19: భక్�
వైకుంఠధామం, డంపింగ్ యార్డు, సీసీ రోడ్ల నిర్మాణం రోజూ పారిశుధ్యానికి ప్రాధాన్యత వీధిలైట్లతో జిగేల్మంటున్న వీధులు ఏపుగా పెరిగిన ‘హరితహారం’ మొక్కలు పచ్చని చెట్లతో గ్రామానికి స్వాగతం చేవెళ్ల రూరల్, అక్
ప్రజలకు అందుబాటులో పల్లె సమగ్ర సేవ కేంద్రం బ్యాంకింగ్ లావాదేవీలు మరింత సులభం ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు పెన్షనర్ల డబ్బులు పొందే వెసులుబాటు కులకచర్ల, అక్టోబర్ 19 : ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలను గ్రామా
ఆమనగల్లు : ఆమనగల్లు బ్లాక్ మండలాల్లోని రైతులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాలకమండలి సభ్యులు చొరవచూపాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులకు �
చేవెళ్ల టౌన్ : బీజేపీ దళిత వ్యతిరేకని, వారి అభివృద్ధిని ఆ పార్టీ నాయకులు ఓర్వలేకపోతు న్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆరోపించా రు. బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో జూరాబాద్�