కొత్తూరు రూరల్ : కొత్తూరు మండలం ఇన్మూల్నర్వ గ్రామ మైనార్టీ నాయకులు శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ను ఘనంగా సన్మానించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తమకు అండగా నిలుస్తున్నార ని మైనార్టీ నేతలు తెలిపారు. ఇన్మూల్నర్వ గ్రామ మైనార్టీ నాయకులతో పాటు గ్రామ ఉపసర్పంచ్ శ్రీరాములు, నాయకులు గోపినాయక్, మీర్జా, షోకత్ బేగ్, సయ్యద్ సాదిక్, మన్సూర్ అలీ, అశ్వత్, ఇర్ఫాన్, రిజ్వాన్, రహీం, మూజు పాల్గొన్నారు.