కొత్తూరు రూరల్ : గ్రామాలభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్ధాపూర్ గ్రామంలో ఆదివారం వడ్డె తులసమ్మ బాలయ్య �
కేశంపేట : టీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలో 6 లక్షల ఎన్ఆర్ఈజీఎస్, మండల పరిషత్ సాధారణ నిధులతో నూతనంగా నిర్మిం�
కేశంపేట : టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మోత్కుపల్లి నర్సింహ కుటుంబానికి �
నందిగామ : పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చేదేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. వర్షాధారిత ప్రాంతం అభివృద్ధి పథకం ద్వారా మంజూరైన 20యూనిట్ల ఆవులను బుధవారం ఎమ్మెల�
నందిగామ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకి టీఆర్ఎస్ అండగా ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త గోదకృష్ణ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. �
కేశంపేట : గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం కొండారెడ్డిపల్లిలో యు వజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండారెడ్డిపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట�
షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ గ్రామంలో నెలకొన్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపాలంటూ సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం మున్�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కౌ�
షాద్నగర్టౌన్ : షాద్నగర్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న హైమాస్ట్లైట్స్తో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారుతోందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని
నందిగామ : గ్రామాల భివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. రూ. 13కోట్లతో మంజూరైన తిమ్మపూర్ నుంచి దామర్లపల్లి వయా చేగూరు బీటీ రోడ్డులో భాగమైన సీసీ రోడ్డు పనులన�
కొత్తూరు : ప్రజారోగ్యానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్కు చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే గురువారం సీఎం రిలీఫ్
వడ్లను కొనేవరకు నిరసనలు చేస్తాం.. రైతుల ఐక్యతతో కేంద్రం దిగి రావాలి రైతుల పక్షాన బీజేపీ నాయకులు మాట్లాడారా.. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ జోన్ బృందం : తెలంగాణ రాష్ట్ర రైతులపై కేంద్రం ప్రభుత్వం కక్ష
నందిగామ : నందిగామ మండలం ఈదులపల్లి గ్రామంలో శనివారం పబ్బతి ఆంజనేయస్వామి దేవాలయ శిఖర ప్రతిష్ఠ కుంభాభిషేఖ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముఖ్య అతిథిగా హాజరై దేవాల