కొత్తూరు : ఒమిక్రాన్తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. శనివారం ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన�
నందిగామ : ఆపదలో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన శ్రీనుకు రూ. 60,000, స్రవంతికి
షాద్నగర్ : క్రిస్మస్ పండుగను రాష్ట్రంలో క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో క్రైస్తవులకు ప్రభుత్వ క్రిస్మ
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చంద్రయాన్గూడ గ్రామంలో సీసీరోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం నందిగామ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ�
జడ్పీ నిధులతో గ్రామాలు మరింత అభివృద్ధి సుమారు రూ. కోటి 50లక్షలు షాద్నగర్రూరల్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ నిధులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనపై దృ�
కేశంపేట : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంగా మారిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం అల్వాల గ్రామానికి చెందిన సురు లలిత అనే మహిళ కుటుంబసభ్యులకు శనివారం 41వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును �
కొందుర్గు : సమాజంలో ప్రతి ఒక్కరికి దైవ చింతన కలిగి ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లెడు దరిగూడ మండలంలోని ముష్టిపల్లి గ్రామంలో ఎల్లమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్ర�
షాద్నగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 70లక్షలు వెచ్చించి షాద్నగర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఇందులో భాగంగానే కార�
కొందుర్గు : తెలంగాణ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామానికి చెందిన 50మంది ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వై
కడ్తాల్ : ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రానికి చెందిన జనార్దన్గుప్తాకి రూ. 2లక్షలు, వీరమణికి రూ. 1లక్ష, మాడ్గుల్ మండలం కొరతండాకి చె
షాద్నగర్ : యాదవుల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా షాద్నగర్ పట్టణంలో శనివారం రాత్రి అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి పట్టణ పురవీదుల్లో
నందిగామ : తెలంగాణ ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండలం నర్సప్పగూడలో మంగళవారం ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. రాష�
షాద్నగర్ : టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏండ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 15న వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే టీఆర్ఎస్ విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు షాద్నగర్ నియోజకవర్గ గులాబీ ద
షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భారీ మోజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం హుజూరాబాద్లోని పలు గ్రామాల్ల