షాద్నగర్టౌన్ : హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే హుజూరాబాద్ గు
ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ | హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని షాద్నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు.
షాద్నగర్ : కుటుంబ పెద్ద మృతి చెందారని ఆందోళన చెందొద్దని, మీ కుటుంబాలకు మేము అండగా ఉంటామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మృతి చెందిన కూలీల కుటుంబాలకు భరోసా కల్పించారు. ఇటివలే షాద్నగర్ మున్సిపాలిటీలోని చటాన�
కొత్తూరు రూరల్ : కొత్తూరు మండలం ఇన్మూల్నర్వ గ్రామ మైనార్టీ నాయకులు శనివారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ను ఘనంగా సన్మానించారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ
షాద్నగర్రూరల్ : జిల్లాలోనే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారిని మహిషాసురమర్థిని రూపంలో అలంకరించారు. ఉదయం నుంచే అమ్మవారికీ అభిషేక
షాద్నగర్ : దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జానంపేట వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో ఉన్న అమ్మవారికీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లక్ష పుష్పార్చాన నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలంత స
కొందుర్గు : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పుట్టిన పసి బిడ్డ నుంచి సచ్చే ముదసలి వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండలంలోని �
కొందుర్గు : గ్రామాల్లోని రైతులు ఎప్పుడు ఒకె పంట కాకుండ పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడులు వస్తాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం జిల్లెడు దరిగూడ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ�
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామలో బతుకమ్మ చీరల పంపిణీ నందిగామ : రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో బ�
షాద్నగర్ : పారిశుధ్య నిర్వహణ మనందరి బాధ్యత అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు స్వచ్ఛభారత్ ప్రశంసా పత్రాల�
షాద్నగర్ : రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచు కళ్లలో ఆనందం చూడలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో నిర్వహించిన బతుకమ్మ చీర�
నందిగామ : రైతు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం చేగూరు పీఏసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన పీఏసీ
విపత్కర పరిస్థితుల్లో సైతం ఆగని సంక్షేమ పథకాలు నిరుపేద ఆరోగ్యానికి మరింత భరోసా 114 కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్.. 126సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతు�
కొందుర్గు : ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలో ఆనారోగ్యంతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందిన బాధితులకు మంజూరైన సీ�
కొత్తూరు : పీఏసీఎస్ చేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు. నందిగామ మండల పరిధిలోని మేకగూడ ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో పీఏసీఎస్ చైర్మన్ మంజులరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభను నిర్వహ